mt_logo

మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ సదస్సు ఆహ్వానం

రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు నుండి ఆహ్వానం అందింది. త‌మ స‌ద‌స్సులో ప్ర‌సంగించాల‌ని అమెరికాకు చెందిన మిల్కెన్ ఇనిస్టిట్యూట్ మంత్రి…

ఇబ్బంది ఉన్నవాళ్లు అన్ ఫాలో అవండి : మంత్రి కేటీఆర్

కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాని మోదీని విమ‌ర్శిస్తూ పోస్టింగ్స్ పెట్టిన ప్ర‌తీసారి ఇబ్బంది ప‌డే వారు ట్విట్ట‌ర్‌లో త‌న‌ను అనుస‌రించొద్ద‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్…

రేప‌ట్నుంచే రంజాన్ మాసం… ముస్లిం ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్

ప‌విత్ర రంజాన్ మాసం ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్,…

కనకవర్షం కురిపిస్తున్న మిరప పంట… క్వింటాల్ 52 వేలు

తెలంగాణలో మిరప రైతులకు కనక వర్షం కురుస్తోంది. గత కొద్దిరోజులుగా మిర్చి ధర పైపైకి ఎగబాకుతూ బంగారంతో పోటీ పడుతోంది. వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశీ…

నీరా కేఫ్ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా ‘నీరా కేఫ్’ పనులను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక,…

తెలంగాణ ఒప్పంద ఉద్యోగులకు శుభవార్త

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కసరత్తు ప్రారంభం అయింది. అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు కోరుతూ ఆర్థికశాఖ ఆదేశాలు…

న్యూయార్క్ నగరపు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన మంత్రి కేటీఆర్.. తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన…

తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం… ఫలించిన మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన

తెలంగాణకు ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం జరిపిన సమావేశాల…

తెలంగాణలో 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ స్లేబ్యాక్

పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశాలు సఫలం అవుతున్నాయి. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణకు…

యాదగిరీశుని శోభాయాత్రలో పాల్గొన్న సీఎం కేసీఆర్

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో సోమవారం ఉదయం సంప్రోక్షణ ఉత్సవాలు మొద‌ల‌య్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వ‌హించిన శోభాయాత్ర‌లో సీఎం కేసీఆర్, ఆయ‌న స‌తీమ‌ణి…