mt_logo

ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీల అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష

వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబందించిన మున్సిపాలిటీల అభివృద్ధి గురించి హ‌నుమకొండ జిల్లా అభివృద్ధిపై క‌లెక్ట‌రేట్‌లో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ…

తెలంగాణకు శ్రీరామరక్ష టీఆర్ఎస్ పార్టీనే : మంత్రి కేటీఆర్

ఏనాటికైనా తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ‌ర‌క్ష అని రాష్ట్ర ఐటీ,బి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్,…

త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు : మంత్రి హరీష్ రావు

అంబేద్కర్ ఆలోచనలను కొంత అయినా పాటించాలి.. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మనం మన గ్రామానికి కొంత అయినా ఇవ్వాలని సూచించారు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి…

నిరుపేద మెడిసిన్‌ విద్యార్థికి అండగా నిలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిరుపేద వైద్య విద్యార్థి చదువుకు చేయూతనిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి…

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించారు. వరంగల్‌, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.…

తెలంగాణలో ఇక జనన, మరణ ధ్రువ పత్రాలు 24 గంటల్లోనే

తెలంగాణలో ఇకనుండి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను 24 గంటల్లోనే జారీ చేయనున్నారు. మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు…

కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను పర్యవేక్షించిన సీఎం కేసీఆర్

కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేరియట్…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు 5 రూపాయలకే భోజనం : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ లోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు, సహాయకులుగా వచ్చే వారికి ప్రభుత్వం 5 రూపాయలకే నాణ్యమైన చక్కటి భోజనం పెట్టే సౌకర్యం కల్పించనుంది. మంగళవారం అందుకు…

భూగర్భ జలాల పరిరక్షణ మనందరి బాధ్యత : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ప్రపంచ నీటి దినోత్సవాలను పురస్కరించుకొని జల మండలి, గాంధీజ్ఞాన్ ప్రతిష్టన్ సంయుక్త ఆధ్వర్యంలో భూగర్భ జలాల పరిరక్షణ అవగాహన కార్యక్రమం వ్యవసాయ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో…

మతం పేరిట రెచ్చగొడితే ఊరుకునేది లేదు : మంత్రి కేటీఆర్ హెచ్చరిక

రాష్ట్రంలో మ‌తం పేరుతో కలహాలు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తే ఊరుకోమని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ హెచ్చ‌రించారు. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో క‌ఠినంగా…