mt_logo

ఉచిత శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోండి : మంత్రి కేటీఆర్

చదువును ఇష్టపడి చదవినపుడే నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుతామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సినారే కళా మందిరంలో…

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇచ్చింది తెలంగాణ మాత్రమే : మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన…

నానమ్మ స్మారకార్థం పాఠశాల భవనం నిర్మిస్తా : మంత్రి కేటీఆర్

సహాయ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మ‌రో గొప్ప నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న నాన‌మ్మ వెంక‌ట‌మ్మ జ్ఞాప‌కార్థంగా స్కూల్ భ‌వ‌నాన్ని…

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10.30 గంటలకు కామారెడ్డి జిల్లా…

ఉమ్మడి పాలమూరు లోని ప్రాజెక్టుల కోసం 28 వేల కోట్లు : మంత్రి కేటీఆర్

సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి, సంక్షేమ ప‌నుల‌కు సంబంధించి ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. అనంతరం ఏర్పాటు…

హైదరాబాద్ లో గ్రిడ్ డైనమిక్స్ కార్యకలాపాలు : మంత్రి కేటీఆర్

ప్రముఖ డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ హైదరాబాద్ లో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…

శ్రమశక్తి అవార్డులు పొందిన అంగన్‌వాడీ టీచర్లను అభినందించిన ఎమ్మెల్సీ కవిత

శ్రమశక్తి అవార్డులు స్వీకరించిన అంగన్‌వాడీ టీచర్లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. శ్రమశక్తి అవార్డులు సొంతం చేసుకున్న టీచర్లు నల్లా భారతి, ఆడెపు వరలక్ష్మి శనివారం టీఆర్‌ఎస్‌…

ఐటీ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2022-23) తొలి త్రైమాసికంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ రంగానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ కార్యకలాపాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం…

దేశంలో తొలిసారిగా ‘బయో మెడికల్ ఎక్విప్‌మెంట్ మెయింట‌నెన్స్’ తెలంగాణలో : మంత్రి హరీష్ రావు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరగాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ దవాఖానాల పనితీరుపై శనివారం నెలవారీ సమీక్ష…

ఐటీ రంగంలో వరంగల్ కీలక భూమిక వహించనుంది : మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ త‌ర్వాత అన్ని హంగులు క‌లిగిన న‌గ‌రం వ‌రంగ‌ల్ అని, సాఫ్ట్ వేర్ రంగంలో వ‌రంగ‌ల్‌కు ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్ ఉంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి…