mt_logo

పోలీస్ ఉద్యోగార్ధులకు మరో రెండేళ్ల వయోపరిమితి పెంపు

రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ఇప్ప‌టికే మూడేండ్ల వ‌యోప‌రిమితి పెంచగా… అభ్య‌ర్థుల విజ్ఞ‌ప్తుల మేర‌కు…

తెలంగాణలో ఏరోనాటికల్ యూనివర్సిటీపై క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీతో చర్చించిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ రెండవ రోజు లండన్ పర్యటన విజయవంతం అయింది. పలు కంపెనీల అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యి… రాష్ట్రంలో పెట్టుబడుల అంశాలపై…

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్… పదిరోజుల పాటు దేశవ్యాప్త పర్యటనలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ శనివారం వరకు వివిధ రాజకీయ పార్టీల నేతలతో, ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై, దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తారు.…

వెన్నంటి నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు : వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ గెలువడంలో నాకు వెన్నంటి నిలిచిన అందరికీ కృతజ్ఞతలని తెలిపింది తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్. ముఖ్యంగా తనకి అనుక్షణం మద్దతుగా నిలిచిన…

వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి సాధించిన తెలంగాణ ఆడబిడ్డ

ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ పసిడి పథకాన్ని గెలుచుకుంది. ఈ మెగా చాంపియన్‌షిప్‌లో అద్భుతంగా ఆడిన నిఖత్‌ ఫైనల్లో గోల్డ్…

ఎలక్ట్రికల్ వెహికల్ రంగంలో తెలంగాణ ముందంజలో ఉంది : మంత్రి కేటీఆర్

ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు వ‌రుసలో ఉంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. లండ‌న్ లో పర్యటనలో ఉన్న కేటీఆర్..…

తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం : మంత్రి కేటీఆర్

తెలంగాణకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్నరాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పర్యటన తొలిరోజులో భాగంగా యునైటెడ్ కింగ్ డం ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు…

బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు : కన్నీటి పర్యంతం అయిన కిన్నెరమెట్ల మొగులయ్య

బీజేపీ నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెరమెట్ల మొగులయ్య కన్నీటి పర్యంతం అయ్యారు. బీజేపీ నాయకులు రాజకీయంగా తనను వాడుకోవడంపై మొగులయ్య మండిపడ్డారు.…

యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి కేటీఆర్

లండన్‌ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌… యూకే-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ బుధవారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. డెలాయిట్‌, హెచ్‌ఎస్‌బీసీ,…

తెలంగాణకు అంతర్జాతీయ ఫార్మా సంస్థ సర్ఫేస్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇంగ్లండ్ పర్యటన తొలిరోజు విజయవంతం అయింది. అంతర్జాతీయ ఫార్మా సంస్థ ‘సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ సిస్టమ్స్‌’ దేశంలో ఎకడాలేని అత్యాధునిక…