mt_logo

జగిత్యాలలో మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ 

జగిత్యాలలో మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్‌ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్‌ కళాశాలను, దానికి అనుబంధంగా…

వైద్యారోగ్య శాఖలో 1,147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం 

ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వైద్యారోగ్య శాఖలో 1,147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు…

రేపటి నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు

ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఈ నెల 8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్పీఆర్బీ) అన్ని ఏర్పాట్లు పూర్తి…

నేడు సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు జగిత్యాల…

హైదరాబాద్‌కు యునెస్కో గుర్తింపు తీసుకువస్తాం : మంత్రి కేటీఆర్ 

‘హైదరాబాద్‌ నగర చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద చాలా గొప్పది. వాటిని ప్రతిబింబించే మెట్లబావి లాంటి కట్టడాలను కాపాడుకుంటేనే రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించిన వాళ్లమవుతాం.…

ప్రపంచంలో అతిపెద్ద కమ్యూనిటీ స్క్రీనింగ్ కంటి వెలుగు కార్యక్రమం : మంత్రి హరీష్ రావు 

ప్రపంచంలోనే అతి పెద్ద కమ్యూనీటి స్క్రీనింగ్ కంటి వెలుగు కార్య‌క్ర‌మం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో దృష్టి లోపంతో బాధ‌ప‌డుతున్న వారి…

దేశంలో తొలిసారిగా వెబ్ 3.0 రెగ్యులేటరీ శాండ్ బాక్స్ తెలంగాణలో

ఆవిష్కరణలు అంటే కేరాఫ్‌ తెలంగాణ అనేలా చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు పెద్దపీట వేస్తున్నది. ఈ క్రమంలోనే వెబ్‌ ప్రపంచంలో విస్తరిస్తున్న వెబ్‌…

సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికి రోల్ మోడల్ చేశారు : మంత్రి కేటీఆర్   

తెలంగాణ అభివృద్ధి, పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్‌బీనగర్‌లో మంగళవారం నాగోల్‌ నుంచి బండ్లగూడ వరకు నిర్మించిన…

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన : సీఎం కేసీఆర్ 

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ భారతదేశ అస్తిత్వపు ప్రతీక అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. జీవితాంతం సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడుతూనే, అన్ని వర్గాల వారికి సమన్యాయం…

బన్సీలాల్‌పేట చారిత్రక మెట్లబావిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 

నిజాం కాలంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించి, కాలక్రమేణా దశాబ్దాలుగా నిరాదరణకు గురై, రూపురేఖలు కోల్పోయిన చారిత్రక బన్సీలాల్‌పేట మెట్లబావి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…