వైద్యరంగంలో మరో ముందడుగు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం… ఇకపై రోబోటిక్ శస్త్రచికిత్సలు
వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసేందుకు సిద్దమయింది. హైదరాబాద్లోని ఎంఎన్జే దవాఖానలో క్యాన్సర్ రోగులకు రోబో ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.…

