ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్–ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ…
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ రేటును తగ్గించడానికి 3 టైర్ సిస్టం ప్రవేశపెట్టామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. నిమ్స్ వేదికగా హాస్పిటల్…
శుక్రవారం మహబూబ్నగర్ గ్రామీణ మండలం కోట కదిర జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని ఎక్సయిజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.…
తెలంగాణ జాగృతి-యూకే విభాగం ఆధ్వర్యంలో జరగనున్న బతుకమ్మ వేడుకల పోస్టర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. అక్టోబర్ 2 న యూకే లోని ఇల్ ఫోర్డ్ నగరంలో…
కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. డాలర్తో రూపాయి మారకంవిలువ నానాటికీ పడిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, గాఢ నిద్రలో…
నేషనల్ హెరాల్డ్ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్…
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్’ (ఎస్ఎస్జీ) పెద్ద రాష్ట్రాల విభాగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడం గర్వంగా ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
ఇప్పటికే అనేక అవార్డులు, రికార్డులతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణకు మరోసారి స్వచ్ఛ భారత్ మిషన్ లో అవార్డుల పంట పండింది. గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్లో తెలంగాణ…
సిరిసిల్ల పట్టు చీరెలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని అన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, టెక్స్టైల్ శాఖల మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం బతుకమ్మ చీరెల…
తెలంగాణ రైతులు వ్యవసాయంలో సరికొత్త రికార్డు సృష్టించడం పట్ల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ రైతులకి శుభాకాంక్షలు తెలుపారు. దేశంలో ఏ రాష్ట్ర రైతులు…