mt_logo

జీహెచ్‌ఎంసీ మొబైల్‌ షీ టాయిలెట్స్

మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించిన జీహెచ్‌ఎంసీ మొబైల్‌ షీ టాయిలెట్స్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌లోని ఆరు జీహెచ్‌ఎంసీ జోన్లలో వీటిని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌…

హైదరాబాద్ లో ‘వెబ్ 3.0’ జాతీయ సదస్సు

న్యూ జెనరేషన్ ఇంటర్నెట్ టెక్నాలజీ అయిన ‘వెబ్‌ 3.0’ జాతీయ సదస్సు నవంబర్ 3, 4వ తేదీల్లో హైదరాబాద్ లో జరగనుంది. రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని…

చేనేతపై జీఎస్టీ రద్దు పోస్టుకార్డు ఉద్యమానికి విపరీత స్పందన

చేనేత ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ పురపాలక, చేనేత,జౌళి శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించిన పోస్టుకార్డు ఉద్యమానికి…

త్వరలో గౌడన్నలకు మోపెడ్స్ : మంత్రి కేటీఆర్ 

బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కల్లుగీత వృత్తిని నిషేధించి, అక్కడి గీత కార్మికుల పొట్ట కొట్టిందని, ఇక్కడేమో ఆ పార్టీ నాయకులు తియ్యటి మాటలు చెబుతున్నారని…

బూర నర్సయ్య గౌడ్ ను అడ్డుకున్న జైకేసారం గ్రామ ప్రజలు

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలకు తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కు చేదు…

తెలంగాణ జలసంరక్షణ చర్యలు భేష్ : నీతీఆయోగ్, జల్‌శక్తి అభియాన్‌ అధికారుల బృందం

రాష్ట్రంలో పర్యటిస్తున్న నీతీఆయోగ్ మరియు కేంద్ర జల్‌శక్తి అభియాన్‌ అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ చర్యలు బాగున్నాయని అభినందించారు. శుక్రవారం నీతి ఆయోగ్‌ డిప్యూటీ…

నేతన్నల ఆత్మహత్యలు చూసి కేసీఆర్ చలించిపోయారు : మంత్రి కేటీఆర్

కేసీఆర్ ది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు.…

బీజేపీకి స్వామిగౌడ్ రాజీనామా

బీజేపీకి కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దాసోజు శ్రవణ్ బీజేపీని వీడిన కొద్ది గంటల్లోనే శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కూడా ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.…

బీజేపీని వీడిన దాసోజు శ్రవణ్… టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం

బీజేపీ పార్టీ తీరు నచ్చక ముఖ్యనేతలంతా ఆ పార్టీ వీడుతున్నారు. ముఖ్యంగా మునుగోడు ఉపఎన్నికల్లో ఆ పార్టీ తీరు, అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తీరు నచ్చక మాజీ…

లైంగిక నేరస్థుల జాబితా కాన్సెప్ట్ ను ముందుకు తీసుకువెళతాం : మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో లైంగిక నేరస్థుల రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునితా కృష్ణన్‌ చేసిన విజ్ఞప్తికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు.…