mt_logo

రాష్ట్రంలో అతిపెద్ద వైద్య పరికరాల పార్క్ ఏర్పాటు : కేటీఆర్

కంటి చికిత్స పరికరాల తయారీకి ముందుకొస్తే సుల్తాన్‌పూర్‌లోని మెడికల్‌ డివైసెస్ పార్క్‌లో ప్రత్యేక క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హామీ…

సిరిసిల్లలో ఎఫ్‌జీవీ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ.. వేలాది మందికి ఉపాధి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ ఫామ్‌ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్‌జీవీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఎఫ్‌జీవీ కంపెనీ ప్రతినిధి…

మంత్రి కేటీఆర్ తో సమావేశమైన ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డా. నోరి దత్తాత్రేయుడు బుధవారం మంత్రి కేటీఆర్ ను ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. దశాబ్దాల పాటు లక్షలాది మందికి…

సీనియర్ పోలీస్ అధికారులతో హోం మంత్రి సమీక్షా సమావేశం

రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డిజిపి తదితర సీనియర్ పోలీసు అధికారులతో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లక్డికాపుల్‌లోని…

ఆ ముగ్గురు కళాకారులకు ప్రత్యేక పింఛను ప్రతి నెలా విడుదల

ప్రముఖ కళాకారులైన గుస్సాడీ కనక రాజ్, దర్శనం మొగిలయ్య, భరత్ భూషణ్ లకు నెలకు పదివేల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా.. ఈ మేరకు 2021…

ఐటీ నియామకాల్లో హైదరాబాద్ దేశంలో రెండవ స్థానం

ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌, ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇపుడు ఐటీ ఉద్యోగులకు…

మంత్రి కేటీఆర్ చొరవతో ‘పీజీ స్వీపర్’ రజనికి ఉద్యోగం

గత్యంతరం లేని పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నఎమ్మెస్సీ చదివిన రజనికి అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ మున్సిపల్‌ శాఖను ఆదేశించారు. ఆదేశాలు అందగానే…

మూడు నదులు.. ఆరు లక్షల ఎకరాలు

సూర్యాపేట జిల్లా పంటల ఖిల్లాగా మారింది. గతంలో జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు సాగునీరు లేక దాదాపు 70 శాతానికి పైగా వ్యవసాయ భూములు బంజరులుగా దర్శనమిచ్చేవి.…

ఓరుగల్లులో విజయవంతంగా ముగిసిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌

ఐదు రోజులుగా క్రీడాభిమానులను అలరించిన జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) సహకారంతో ఓరుగల్లు వేదికగా జరిగిన ఈ మెగా…

రూ.887 కోట్లతో మూడు ఆధునిక జూట్ మిల్లులు, 10వేల మందికి ఉపాధి : కేటీఆర్

వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని, సీఎం కేసీఆర్‌ విజన్‌తో వ్యవసాయ దిగుబడులు ఐదింతలు పెరిగాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.887కోట్లతో రాష్ట్రంలోని కామారెడ్డి, వరంగల్, సిరిసిల్లలో…