mt_logo

జాతీయ అవార్డుకు ఎంపికైన మిషన్ కాకతీయ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం మరోసారి జాతీయ అవార్డు గెలుచుకుంది. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలోని ఈ గవర్నెన్స్‌ విభాగం ఇంజినీర్లు తయారు చేసిన…

సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్ ఏర్పాటు చేయాలి : కేంద్రానికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్

సమీకృత మరమగ్గాల క్లస్టర్‌ అభివృద్ధి పథకం (సీపీసీడీఎస్‌) కింద సిరిసిల్లలో పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని ఆదివారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు రాష్ట్ర…

రైతులను చైతన్యం చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు : మంత్రి నిరంజన్ రెడ్డి

రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ లోని రెడ్…

వైద్యరంగ అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యం : మంత్రి హ‌రీశ్‌రావు

హైదరాబాద్ లోని నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో 100 ప‌డ‌క‌ల ఐసీయూ వార్డును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు శ‌నివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చిన్న పిల్ల‌ల్ల వార్డుల‌ను…

స్వచ్ఛభారత్ మిషన్‌లో తెలంగాణకు అవార్డుల పంట.. ఏకంగా 12 అవార్డులు

స్వచ్ఛభారత్ మిషన్‌లోని పలు విభాగాల్లో తెలంగాణ ఏకంగా 12 అవార్డులు దక్కించుకొని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్వచ్ఛ్ అవార్డులకు దేశంలోని 4,300…

కేంద్ర వైఖరి వల్లే రైతులకు కష్టాలు : మంత్రి కేటీఆర్

ధాన్యం కొనుగోళ్ల విషయంలో మొండి వైఖరి అవలంభిస్తున్న కేంద్రం తీరుకు నిరసనగా ఇవాళ సిరిసిల్లలో జరుగుతున్న ధర్నాలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగడంతోపాటు…

రైతు ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ.. పాల్గొన్న టీఆర్ఎస్ నేతలు

కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరికి నిరసనగా శుక్రవారం తెలంగాణ మొత్తం రైతు ధర్నాలతో హోరెత్తుతోంది. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్…

రైతులతో కలిసి భారీ ధర్నా నిర్వహించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద రైతులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భారీ ధర్నా నిర్వహించారు. వరిధాన్యం కొనుగోలు…

త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీకి సీఎం హామీ

రాష్ట్రంలో నూతన జోనల్‌ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు తర్వాత భారీస్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని టీజీవో అధ్యక్షురాలు మమత తెలిపారు.…

బీజేపీ ధర్నాల పేరుతో డ్రామాలాడుతోంది : మంత్రి గంగుల కమలాకర్

కేంద్రంలో బీజేపీ రైతుల జీవితాలతో ఆడుకుంటుంటే.. రాష్ట్రంలో బీజేపీ ధర్నాల పేరుతో డ్రామాలాడుతుందని మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కరీంనగర్‌లో…