కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్య హైడ్రా వల్ల నష్టపోతున్న ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ తలుపు తడుతున్నారు. ఈరోజు ఉదయం నుండే…
బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు జరిగాయి..…
రేవంత్ రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానంటున్నాడు. కానీ పేద, మధ్య తరగతి ప్రజల రక్తం, కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నాడు అని మాజీ మంత్రి హరీష్…
తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు కూల్చివేతల పర్వం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రా పేరిట చెరువులకు దగ్గర్లో ఉన్న కట్టడాలతో మొదలైన కూల్చివేతలు.. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో…
స్వాతంత్ర్య సమరయోధుడుగా, అనంతర కాలంలో తెలంగాణ స్వయంపాలన కోసం ఆత్మగౌరవం కోసం, పోరాటాలు నడిపిన తొలితరం ఉద్యమ నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి అజరామరమని…