తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం చూస్తే నవ్వొస్తుందని, ఇంతకంటే హాస్యం మరొకటి లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. జోక్ ఆఫ్…
పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏడు మండలాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక ఎన్నికలను బహిష్కరించే దిశగా కదులుతున్నారు.…
వచ్చే లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో రూపకల్పనలో టీఆర్ఎస్ పార్టీ బిజీగా ఉంది. గురువారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మేనిఫెస్టో కమిటీ సభ్యులు…
పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చకుంటే ఊరుకునేదిలేదని, కాని పక్షంలో ప్రాజెక్టును అడ్డుకుంటామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముంపుకు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణలోనే ఉండాలని…
కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలనుద్దేశించి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, పక్క రాష్ట్రాల వారిని, గడ్డపోల్లను మనం పట్టించుకోవద్దని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సినీ నటుడు పవన్…
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 10 నుండి 12 జిల్లాలు ఏర్పాటుచేసే అవకాశమున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాల విభజన ప్రక్రియ కూడా ఆచరణలోకి తేవడానికి అధికారులు…