తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. శాసనసభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దుబ్బాక…
హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…
కోవిడ్-19 నిబంధనల ప్రకారం సభ్యులకు మధ్య దూరం ఉండేలా అసెంబ్లీ హాల్ లో చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 7వ తేదీనుండి శాసనసభ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.…
కరోనా బాధితులను ఆదుకునేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు తమ సొంత ఖర్చులతో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, పెద్ది సుదర్శన్…
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ నిచ్చే విమెన్-హబ్ సంస్థతో నిరుపేద ఔత్సాహిక మహిళలకు పరిశ్రమల మీద శిక్షణనిచ్చేందుకు వీలుగా సెర్ప్ ఒక అవగాహనకు వచ్చింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్-టిఎస్ఐపార్డ్…
రూ.1 కోటి పది లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కీసర ఎమ్మార్వో నాగరాజు కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎమ్మార్వో…