భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్…
రాజేంద్రనగర్ పరిధిలోని అప్ప చెరువును పురపాలక శాఖామంత్రి కేటీఆర్ శనివారం సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజేంద్రనగర్ లోని అప్ప చెరువుకు గండిపడిన సంగతి తెలిసిందే.…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లుపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని…
దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు అతి త్వరలో సాగునీరు ఇవ్వడమే మా లక్ష్యమని ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లాలోని మిరుదొడ్డి మండల టీఆర్ఎస్…
హైదరాబాద్ బంజారాహిల్స్ లో బిషప్ లు, క్రైస్తవ ప్రముఖులతో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు…
కోవిడ్ పునరావాస కార్యక్రమాలకే ఎంపీ ల్యాడ్స్ నిధులు ఖర్చు చేయాలని ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు. ఎంపీలు, మంత్రుల జీతాల కోత బిల్లుపై శుక్రవారం రాజ్యసభలో ఆయన…
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు 967 ఉండేవి. మిషన్ భగీరథను విజయవంతంగా అమలు చేయడంతో ఇవాళ రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవని…