mt_logo

ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బిడ్డా –  ఏపీ మంత్రి బొత్స కి ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ వార్నింగ్

ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బిడ్డా.. అంటూ బొత్స సత్యనారాయణ పై మండి  పడ్డారు ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌. తెలంగాణ రాష్ట్రం పై బొత్స సత్యనారాయణ…

బీసీలకు ఆర్థిక సాయం… తెలంగాణ సర్కారు శుభవార్త

బీసీలకు లక్ష ఆర్థిక సాయం నిరంతర ప్రక్రియ ప్రతి నెల 15వ తారీఖున పథకం గ్రౌండింగ్ ఈనెల ప్రతి నియోజకవర్గంలో 300 మంది లబ్దిదారులకు అందజేత జిల్లాల…

మరిన్ని వృక్షాలను రీ లొకేట్ చేస్తాం – రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్

“సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న కాలుష్యాన్ని పారద్రోలేందుకు వచ్చిన.. ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామన్నారు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఇవ్వాల “వట…

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరిపైన మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

• పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండవ దశ పర్యావరణ అనుమతులను పక్కన పెట్టిన నేపథ్యంలో కేంద్రానికి బహిరంగ లేఖ  • తెలంగాణ అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తున్న…

అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టాలని చూసేటోళ్లను తరిమి కొట్టాలి  

పాత రోజులు మళ్ళీ మనకు కావాలా..? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాటలపై రైతులు ఆలోచన చేయాలి రైతులంతా ఓకే కులం.. పార్టీలతో రైతులకు సంబంధం ఉండదు కేసీఆర్…

రేవంత్ రెడ్డిది నాలుకా? తాటి మట్టా..? : మంత్రి సత్యవతి రాథోడ్ 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలం, చెన్నాపూర్ గ్రామం నుండి చెంచుపల్లి వరకు 1 కోటి 66 లక్షల 50 వేల అంచనా వ్యయంతో నిర్మించనున్న…

ఏపీ మంత్రి బొత్సకు తెలంగాణ మంత్రి గంగుల ఘాటు కౌంటర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై రాష్ట్ర మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మండిప‌డ్డారు. తెలంగాణ విద్యా వ్య‌వ‌స్థ గురించి తెలుసుకోకుండా, బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ‌టం స‌రికాదని…

24 గంట‌ల ఉచిత క‌రెంట్‌పై కాంగ్రెస్ చేస్తున్న ప్ర‌చారంలో నిజ‌మెంత‌?

స‌మైక్య పాల‌న‌లో క‌రెంట్ కోసం నానా క‌ష్టాలు ప‌డ్డ రైతుల‌కోసం స్వ‌రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 24 గంట‌ల ఉచిత నాణ్య‌మైన క‌రెంట్‌ను ఇస్తున్నారు. ఇందుకోసం ఆయ‌న ఎంతో…

మా  ఊర్లోకి  మీకు ప్రవేశం లేదు.. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ రేవంత్ రెడ్డి

రైతాంగానికి ఉచిత కరెంటు పై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టిన టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి పై రైతులు భగ్గుమంటున్నారు. ఒక ఎక‌రా పారేందుకు గంట…

ప్రొఫెసర్ల వయోపరిమితి పెంపు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు మంత్రి…