mt_logo

బీసీల సర్వతోముఖ అభివృద్ధికి కేసీఆర్ సర్కార్ కృషి

విదేశీ యూనివర్శిటీలతో పాటు దేశీయ ప్రతిష్టాత్మక సంస్థల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వెనుకబడిన వర్గాల ఫీజులు చెల్లిస్తున్న ప్రభుత్వం తెలంగాణ…

నగరం నడిబొడ్డున ప్రారంభోత్సవానికి సిద్ధమైన మీడియా అకాడమీ భవనం

నగరం నడిబొడ్డున మీడియా అకాడమీకి చాపల్ రోడ్డు,నాంపల్లి లో ఉన్న పాత ప్రెస్ అకాడమీ స్థానంలో నిర్మించిన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో …

గోదారమ్మ సాక్షిగా రైతన్నలకు వరంగా మారిన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు

• కళకళలాడుతున్న గోదావరి బేసిన్ జలాశయాలు • శ్రీరాంసాగర్, నిజాంసాగర్ లకు పెరిగిన ప్రవాహాలు • రైతన్నలకు వరంగా మారిన వర్షాలు  • జోరుగా వ్యవసాయ పనులు…

తెలంగాణ బీజేపీలో అ’శాంతి’.. మ‌ళ్లీ బండి వ‌ర్సెస్ ఈట‌ల‌!

అధ్య‌క్షుడి మార్పు త‌ర్వాత తెలంగాణ బీజేపీ క‌ల‌హాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోయింది. కొత్త అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి, మాజీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్ క‌మిటీ అధ్య‌క్షుడు…

వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు.. సీఎం కేసీఆర్ పెద్ద మ‌న‌సుతో 16,758 మందికి పేస్కేల్‌

-61 ఏండ్లు దాటిన 3,797మంది వారసులకూఉద్యోగాలిచ్చేందుకు తెలంగాణ స‌ర్కారు సిద్ధం ఫ్యూడల్‌ వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా కొన‌సాగిన వీఆర్‌ఏ వ్యవస్థకు సీఎం కేసీఆర్ చెల్లుచీటీ పాడారు. మ‌స్కూరు,…

యుద్ధప్రాతిపదికన వెంటనే రోడ్ల రిపేర్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలి ప్రజా రవాణా సౌకర్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకూడదు కేసీఆర్ ఆర్ అండ్ బి పునర్వ్యస్థీకరణ…

రాష్ట్రంపై చేసిన విమర్శలకు “తెలంగాణ ప్రగతి పథం” సరియైన సమాధానం ఇస్తుంది: సీఎం కేసీఆర్ 

రాష్ట్రంపై చేసిన విమర్శలకు “తెలంగాణ ప్రగతి పథం” సరియైన సమాధానం ఇస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మరియు రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే దేశానికే తలమానికంగా నిలవడం…

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చిన విద్యుత్ రంగం

నాడు నిత్య కోతలు… నేడు అన్ని రంగాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ వెలుగులు అందిస్తున్న  తెలంగాణ రూ.97,321 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థ లను…

తెలంగాణ బీజేపీలో న‌ల్లారి చిచ్చు.. ఆంధ్రా నేత‌ల అవ‌స‌రం ఏమొచ్చిందని నాయ‌కుల అసంతృప్తి!

రాష్ట్ర అధ్య‌క్షుడి ప‌ద‌వి మార్పు, ఈట‌ల‌కు ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్ కమిటీ బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్ట‌డంతో మూడు వ‌ర్గాలుగా చీలిపోయిన తెలంగాణ బీజేపీలో న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కొత్త చిచ్చుపెట్టారు. తాము…

తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలో తన వ్యాసాల్లో వివరించిన మహనీయుడు వొడితల రాజేశ్వరరావు

హుజూరాబాద్ పట్టణంలో మాజీ ఎంపీ వొడితల రాజేశ్వరరావు విగ్రహావిష్కరణ మహోత్సవానికి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా…