mt_logo

ఆరోగ్య బీమాలో తెలంగాణ టాప్‌.. ఆయుష్మాన్ భార‌త్ కంటే ఆరోగ్య శ్రీనే బెట‌ర్‌.. వెల్ల‌డించిన కేంద్ర స‌ర్కార్‌

తెలంగాణ‌లోని నిరుపేద‌ల ఆరోగ్యానికి రాష్ట్ర స‌ర్కారు ఆరోగ్య శ్రీతో భ‌రోసా క‌ల్పిస్తున్న‌ది. అంద‌రికీ ఆరోగ్యం అనే నినాదంతో ఈ ప‌థ‌కం ద్వారా దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న…

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ – ప్రజా ప్రతినిధులు

వ్యవసాయ రైతు పక్షపాతిగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిలిచింది – ఎమ్మెల్యేలు రుణమాఫీ సంపూర్ణం చేసిన సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది – ఎమ్మెల్యేలు తెలంగాణను దేశానికే…

ఫార్ములా వ‌న్‌.. రాష్ట్రానికి తెచ్చెన్ పైస‌ల్‌..విమ‌ర్శించ‌నోళ్ల‌కు నీల్స‌న్ స్పోర్ట్స్ అధ్య‌య‌న‌మే స‌మాధానం!

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొర‌వ‌తో ప్ర‌పంచ‌ర‌మే అబ్బుర‌ప‌డేలా మ‌న హైద‌రాబాద్ ఫార్మాలా వ‌న్ ఈ రేసుకు వేదికైంది. భాగ్య‌న‌గ‌రం న‌డిబొడ్డున ప్ర‌పంచ ప్ర‌సిద్ధి ఆట‌గాళ్లు…

సాయన్న లేని లోటు పూడ్చలేనిది: అసెంబ్లీలో సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్ 

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల  రాష్ట్ర అసెంబ్లీ సంతాపం తెలిపింది. అసెంబ్లీ వేదికగా సంతాపం ప్రకటించి, ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.…

బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తుల అవ‌య‌వ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానంలో ఉంది : మంత్రి హరీశ్ రావు 

హైదరాబాద్: బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తుల అవ‌య‌వ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్ర‌స్థానంలో ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. 13వ జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా…

గ్రామం, మండలం, జిల్లా కేంద్రాల్లో రైతులతో భారీగా సంబరాలు నిర్వహణకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్  బుధవారం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని…

19000 కోట్ల రూపాయల రైతు రుణ మాఫీని  పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్ ఆదేశం

-ఆగస్టు 3వ తేదీ నుంచి పునఃప్రారంభం   19000 కోట్ల రూపాయల రైతు రుణ మాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.  ఈ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు…

ఖ‌మ్మంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ‌.. పొంగులేటి మొద‌టి స‌భ‌కు జ‌నం డుమ్మా.. హ‌స్తం నేత‌ల క‌య్యం!

బీఆర్ఎస్ బ‌హిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిక‌తో ఖ‌మ్మంలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డిపోయిందంటూ హ‌స్తం నేత‌లు ఊద‌ర‌గొట్టారు. ఖ‌మ్మం క్లీన్‌స్వీప్ చేస్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. పొంగులేటికి…

ఆదివాసీ, గిరిజ‌నులకు పాల‌నాధికారం.. సీఎం కేసీఆర్ నిర్ణ‌యంతో తండాలన్నీ పంచాయ‌తీలు.. ఐదేండ్ల‌లో ఎంతో మార్పు

జ‌ల్.. జంగ‌ల్.. జ‌మీన్‌.. మావా నాటే.. మావా రాజ్‌. .ఇవీ ఆదివాసీ, గిరిజ‌నుల ద‌శాబ్దాల నినాదాలు. తాము నివ‌సిస్తున్న అడ‌వి.. తాము దున్నుకుంటున్న భూమి.. అడ‌విలోని జ‌లం…

కేసీఆర్‌ మహారాష్ట్ర టూర్‌ గ్రాండ్ సక్సెస్‌

బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర లోని కొల్హాపూర్ చేరుకోగానే  అబ్ కీ బార్..కిసాన్ సర్కార్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశ్…