mt_logo

రూ. 18.75 కోట్లతో నిర్మించనున్న నిజాం కాలేజీ బాలుర హాస్టల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్

రూ. 18.75 కోట్లతో నిర్మించనున్న నిజాం కాలేజీ బాలుర హాస్టల్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 1993-96 వరకు ఈ…

తెలంగాణ దేశంలోనే అత్యంత విజయవంతమైన రాష్ట్రం – మంత్రి కేటీఆర్ 

రాజకీయ నాయకత్వానికి చిత్తశుద్ధి, విజన్ ఉంటేనే ప్రగతి, పాలనా విజయాలు సాధ్యం  పంజాబ్ లోని మొహాలీ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్  – ISB క్యాంపస్లో…

ఎలాంటి ష్యూరిటీ లేకుండానే ఉచితంగా 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం : మంత్రి హరీశ్ రావు

–గతుకుల గజ్వేల్ ను బతుకుల గజ్వేల్ గా మార్చిన ఘనుడు సీఎం కేసీఆర్  సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహించేందుకు…

పార్ల‌మెంట్‌లో అదుపుత‌ప్పిన బండి.. తెలంగాణ నెటిజ‌న్ల చుర‌క‌లు.. సంజ‌య్ వ్యాఖ్య‌ల‌పై ఏంచేస్తార‌ని స్పీక‌ర్‌కు మంత్రి కేటీఆర్ ప్ర‌శ్న‌!

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో బండి సంజ‌య్ అదుపు త‌ప్పారు. తెలంగాణ స‌ర్కారుతోపాటు త‌న ప్రాణాల‌కు తెగించి రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌పైన అవాకులు చ‌వాకులు పేలారు. హిందీ, ఇంగ్లిష్…

బీజేపీ రైతు వ్య‌తిరేక స‌ర్కారే.. పార్ల‌మెంట్ సాక్షిగా రుణ‌మాఫీపై అమిత్ షా అక్క‌సు..ఆందోళ‌న‌లో అన్న‌దాత‌లు!

కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ఆదినుంచీ అన్న‌దాత‌పై క‌క్ష‌గ‌ట్టింది. పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించ‌క‌పోగా న‌ల్ల‌చ‌ట్టాల‌తో రైత‌న్న‌ల‌ను రోడ్డుకీడ్చింది. వంద‌లాది మంది రైతుల‌ను పొట్ట‌న‌బెట్టుకొన్న‌ది. అంత‌టితో ఆగ‌కుండా…

బీజేపీకి బలం లేదు, కాంగ్రెస్‌కి అభ్యర్థులు లేరు, బీఆర్ఎస్‌కి తిరుగులేదు

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్  పార్టీలో భారీగా చేరిన కాంగ్రెస్ , బీజేపీ నాయకులు, కార్యకర్తలు. వారికి…

మిల్లింగ్ కెపాసిటీ పెంచాలని కేబినెట్ నిర్ణయం – కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ

తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అయిన నేపథ్యంలో సాగు నీటి సౌకర్యం, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడికి రైతు బంధు సాయం, రైతు రుణమాఫీ, రైతు…

భీష్మ శపథాన్ని నిలబెట్టుకుని.. కృష్ణమ్మ వరంతో పాలమూరు కష్టాలు తీరుస్తున్న తెలంగాణ శిల్పి సీఎం కేసీఆర్

పాలమూరు కష్టాలు తీరినట్లే అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతుల నేపథ్యంలో ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి…

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఈఏసీ గ్రీన్ సిగ్నల్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. ఇందుకు ఈ ఏసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నో అవరోధాలను దాటుకుని .. అపర భగీరథుడు, ముఖ్యమంత్రి  కేసీఆర్ చేపట్టిన…

హైదరాబాద్ మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ పై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం

హైదరాబాద్ భవిష్యత్తు కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరం హైదరాబాద్ మెట్రో రైల్ భవన్ లో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…