mt_logo

బీజేపీలో ఉద్య‌మ‌కారుల‌కు ద‌క్క‌ని గౌర‌వం.. క‌మ‌లం పార్టీకి మాజీ మంత్రి రాంరాం!

తెలంగాణ ఏర్పాటులో టీ బీజేపీ పాత్ర శూన్యం. ఉద్య‌మంలో కీల‌క నేత‌లు ఎవ్వ‌రూ పాల్గొన‌లేదు. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాలంటే పారిపోయిన నేత ప్ర‌స్తుతం…

దేశంలోనే ప్ర‌బ‌ల ఆర్థిక శ‌క్తిగా తెలంగాణ‌.. ఎన్ఎస్‌డీపీలో టాప్‌

దేశంలోనే అత్య‌ధికంగా సంపాదిస్తున్న‌ది ఎవ‌రో తెలుసా? త‌ల‌స‌రి ఆదాయంలో అన్ని రాష్ట్రాల కంటే టాప్‌లో ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా?  దేశానికి గ‌రిష్ఠంగా ఆదాయం ఇస్తున్న రాష్ట్రం…

ఎవరు ఔన్నన్న కాదన్న హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే : మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి: ఆందోల్‌లో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు…

రాష్ట్రంలో మ‌రో 400 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డుల‌ను పెట్ట‌నున్న‌ట్లు ఫాక్స్ కాన్ సంస్థ

తెలంగాణ‌లో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్దమైన విషయం తెలిసిందే.. ఐతే ఇప్పుడు ఆ కంపెనీ మ‌రొక ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో మ‌రో 400 మిలియ‌న్ డాల‌ర్ల…

తెలంగాణ మాడ‌ల్‌కు దేశ‌వ్యాప్త ఆద‌ర‌ణ‌.. రైతుబంధు కోసం మ‌హారాష్ట్ర అన్న‌దాత క‌దం!

కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ వ్య‌వ‌సాయానికి మొద‌టి ప్రాధాన్య‌త‌నిచ్చారు. కేవ‌లం మూడేండ్ల‌లోనే కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టి, మూడు పంట‌ల‌కూ నీళ్లందించారు. రైతుబంధు అనే వినూత్న ప‌థ‌కాన్ని…

393 మంది రైతులకు పంట నష్టపరిహారం కింద రూ. 4.05 కోట్లు అందచేసిన మంత్రి హరీష్ రావు

సంగారెడ్డిలో అకాల వర్షాలతో, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు…

300 మంది బీసీ బంధు లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ

సంగారెడ్డి నియోజకవర్గంలో బీసీ బంధు ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి…

నెర‌వేరిన సీఎం కేసీఆర్ సంక‌ల్పం.. పాల‌మూరు ప‌రుగులు..త్వ‌ర‌లోనే క‌రువునేల‌పై కృష్ణ‌మ్మ చిందులు

పాల‌మూరు అంటేనే ఠ‌క్కున గుర్తొచ్చేది క‌రువు.. ప‌నుల‌కోసం ప్ర‌జ‌ల వ‌ల‌స‌లు. స‌మైక్య‌పాల‌న‌లో పాల‌కుల ప‌ట్టింపులేమితో ఆ ప్రాంత‌మంతా క‌రువు విల‌య‌తాండ‌వం చేసింది. తలాపునే కృష్ణ‌మ్మ పారుతున్నా నిత్యం…

యాదాద్రి జిల్లా పోచంపల్లి లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ 

యాదాద్రి జిల్లా పోచంపల్లి లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసారు. చేనేత యువ కళాకారుడు సైని భగత్ ఏర్పాటుచేసిన…

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అడిక్‌మెట్ వరకు రూ. 16 కోట్లతో లింకు రోడ్ మంజూరు : మంత్రి కేటీఆర్

రూ. 18.75 కోట్లతో నిర్మించనున్న నిజాం కాలేజీ బాలుర హాస్టల్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 1993-96 వరకు ఈ…