mt_logo

ఆన్‌లైన్ డ్రా పద్దతిలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికను ప్రారంభించిన మంత్రులు

సొంత ఇల్లు లేని పేదల కల నెరవేర్చడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఆన్‌లైన్ డ్రా…

తెలంగాణ‌లో సాగు సంబురం..ఈ వాన‌కాలం 1.09 కోట్ల ఎక‌రాల్లో ప‌సిడి పంట‌

స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ ఓ ఎడారి. త‌లాపునే గోదారి.. బిర‌బిరా కృష్ణ‌మ్మ ప‌రుగులుపెడుతున్నా మన పొలాల‌కు మ‌ళ్లించుకోలేని దుస్థితి. స‌మైక్య పాల‌కుల ప‌ట్టింపులేమితో సాగునీరు అంద‌క‌ పంట…

దివ్యాంగులకు రూ.4016, బీడీ టేకేదారులకు రూ.2,016 పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్ని మెదక్‌లో ప్రారంభించిన సీఎం కేసీఆర్

బుధవారం మెదక్ జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయం వేదికగా దివ్యాంగులకు పెంచిన పింఛన్లను, కొత్తగా బీడీ టేకే దార్లకు ఆసరా పింఛన్ల పంపిణీని సీఎం కేసీఆర్ గారు…

అన్న‌దాత‌ల పాలిట శ‌నిలా బీజేపీ.. నాడు బాయిల్డ్ రైస్ కొన‌బోమ‌ని అవ‌మానం.. నేడు అదే బియ్యం ఎగుమ‌తుల‌పై ఆంక్ష‌లు!

కేంద్రంలో ఉన్న స‌ర్కారుకు దేశంలో వ్య‌వ‌సాయ‌రంగంపై ఓ అవ‌గాహ‌న ఉండాలి. ఏ పంట‌లు పండుతున్నాయి? అన్న‌దాత‌ల‌ను ఎలా ప్రోత్స‌హించాలి?  దేశ అవ‌స‌రాల‌కు స‌రిప‌డా ఆహార ధాన్యాల‌ను ఎలా…

హైదరాబాద్‌లో ప్రపంచ దిగ్గజ సంస్థ గోల్డ్ మెన్ శాక్స్ భారీ విస్తరణ

ఇప్పుడున్న సిబ్బందికి రెండు రెట్లు అదనంగా ఉన్నత నైపుణ్యం కలిగిన నిపుణులతో తన కార్యకలాపాలను విస్తరించనున్న కంపెనీ అదనంగా 2000 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న…

11వ విడత రైతు బంధు సంపూర్ణం.. రైతుల ఖాతాల్లోకి రూ. 7624 కోట్లు

11వ విడతలో రూ. 7624.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాలకు పంపిణీ రైతుబంధు 11వ విడతలో భాగంగా…

లక్షల్లో ఉపాధి, కోట్లల్లో పెట్టుబడులు.. తెలంగాణలో సరికొత్త పారిశ్రామిక విప్లవం

• పారిశ్రామిక అభివృద్ధితోనే రాష్ట్ర పురోగతి• రాష్ట్రాంలో 109 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు పారిశ్రామిక అభివృద్ధితో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్ఠి చెందుతుందనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో…

ఒక్క కేసీఆరే లక్షల అక్షౌహిణులతో సమానం

ముందస్తు విజయానందంలో ‘బీఆర్ఎస్ హాట్రిక్’ అభ్యర్థులు.. తమకు మళ్లీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి దీవించినందుకు అధినేతకు కృతజ్జతలు. భుజం పై చేయేసి కుడిభుజమై ఆశీర్వదించిన అధినేత  పాండవులకు…

అద్భుత పర్యాటక కేంద్రంగా చరిత్రలో నిలవనున్న కరీంనగర్ రివర్ ఫ్రంట్

కరీంనగర్ జిల్లాను అభివృద్ధితో పాటు అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రజలకు వినోదాన్ని పంచేలా చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా చరిత్రలో నిలువనుందని…

సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందే 

బుధవారం (రేపు) జరగనున్న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌…