mt_logo

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలి: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ డిక్లరేషన్‌ల పేరిట ఇస్తున్న హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? గాంధీ కుటుంబానికి కల్వకుంట్ల కవిత సూటి ప్రశ్న ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే…

నాడు మాట ఇచ్చాం, నేడు నిలబెట్టుకుంటున్నాం: మంత్రి సింగిరెడ్డి

నాడు మాట ఇచ్చాం, నేడు నిలబెట్టుకుంటున్నాం.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతుంది అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జూరాల బ్యాక్…

రూ. 40 లక్షలతో హుస్నాబా‌ద్‌లో ‌ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతా రామాంజనేయ ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకొని రూ. 40 లక్షల నిధులతో ఆలయ పునరుద్ధరణ పనులకు…

దేశానికే ఆదర్శంగా ఆరోగ్య మహిళ పథకం

వికారాబాద్:  పూడూరు మండలం చెన్ గొముల్‌లో ‘మహిళా ఆరోగ్య కేంద్రం’ను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు & గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి …

అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త 

సీఎం కేసీఆర్ రాష్టంలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ జీవో జారీర్త  అంగన్‌వాడీ టీచర్ల, హెల్పర్ల ఉద్యోగ విరమణ…

ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఖాయం: మంత్రి కేటీఆర్

ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఖాయమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రగతిభవన్లో ప్రింట్ మీడియా రిపోర్టర్లతో భారత…

100% సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్.. : హైకోర్టు తీర్పు

రాష్ట్రంలో 2014 జూన్ 2 త‌ర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 % సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్ర‌భుత్వం…

తెలంగాణ క్రీడాకారులకు కేసీఆర్ పాలన స్వర్ణయుగం : మంత్రి మహేందర్ రెడ్డి

తెలంగాణలో  క్రీడాకారులకు సీఎం కేసీఆర్ పాలన కాలం స్వర్ణయుగం నిలుస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మరియు గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి…

తెలంగాణలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు.. మంత్రి హరీష్ రావు

సిద్దిపేట చిన్నకోడూరు మండలంలోని రామాంచలో  నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి  ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మెదక్…

అభివృద్ది ఎంత సాధించినా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా ప్రకృతి పరిరక్షణ మన ప్రాథమిక ధ్యేయం: సీఎం కేసీఆర్

అటవీ అమరవీరుల దినోత్సవం (సెప్టెంబర్ 11) సందర్భంగా సీఎం కేసీఆర్ తన సందేశాన్ని ఇచ్చారు. అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేము. అందుకే తెలంగాణ…