శ్రీశైలం ఎడమకాలువ ప్రాజెక్టు పనుల పురోగతి, ప్రాజెక్టు పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పార్టీల నాయకులతో అసెంబ్లీ కమిటీ హాల్ లో…
తెలంగాణ కోసం ప్రాణాన్నే ఫణంగా పెట్టా.. ఎవరో ఇస్తే అధికారంలోకి రాలేదు.. ప్రజలు ఆశీర్వదిస్తేనే అధికారంలోకి వచ్చామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. శాసనసభలో డీఎల్ఎఫ్…
వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామని శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సందర్భంగా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. 4,15,931 మంది…
శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా చెరువుల పునరుద్ధరణపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, కాకతీయులు, నిజాంల కాలంలో చెరువుల తవ్వకాలు జరిగాయని, గత పాలకుల కుట్రల…
బుధవారం శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనంత పెద్ద స్థాయిలో ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నామని, నిస్సహాయులకు, నిరుపేదలకు సాయం అందించాలనే…
తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇస్తూ త్వరలోనే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళు, నిధులు, నియామకాల…
ప్రజాసమస్యలపై చర్చించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, చర్చ జరిగితే ఎక్కడ తమ బండారం బయటపడుతుందో అనే ఉద్దేశంతోనే చర్చను అడ్డుకుంటున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.…
కాకతీయ ఉత్సవాలను రాష్ట్రప్రభుత్వం వచ్చేనెల మూడోవారంలో వరంగల్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. మూడురోజులపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు సంబంధించిన ప్రతిపాదనలను వరంగల్ జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి…
ఈరోజు శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి ఆందోళన చేయడంతో స్పీకర్ సభను పదినిమిషాలపాటు వాయిదా వేశారు.…