mt_logo

త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఫోన్ ఇన్ ప్రోగ్రాం..

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో నగర ప్రజలతో టీవీల ద్వారా ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో నేరుగా మాట్లాడనున్నారు. నగరవాసులు…

టెరి వర్సిటీకి శంకుస్థాపన చేసిన విద్యుత్ శాఖామంత్రి లక్ష్మారెడ్డి

ఆదివారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లిలో ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరి) విశ్వవిద్యాలయం నిర్మాణానికి విద్యుత్ శాఖామంత్రి లక్ష్మారెడ్డి ఐటీ, పంచాయితీ…

ఉమ్మడి రాష్ట్రంలో పురుగుల అన్నం- స్వరాష్ట్రంలో సన్నబియ్యం!

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పథకంపై రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ సంఘాల నేతలు, అన్నిపార్టీల రాజకీయ నేతలు ఈ పథకం…

జలహారం పథకాన్ని వేగవంతం చేయాలి..

తెలంగాణ జలహారం పథకాన్ని అనుకున్న సమయంలో పూర్తిచేసేందుకు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని, ఇందుకు అవసరమైన అనుమతులను ఏమాత్రం జాప్యం లేకుండా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్…

పాత విధానం ప్రకారమే 15శాతం ఉమ్మడి అడ్మిషన్లు..

ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ జారీచేసి తప్పు చేసిందని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే ఎంసెట్ ను నిర్వహిస్తున్నామని విద్యాశాఖామంత్రి జీ…

సన్నబియ్యం పంపిణీపై విద్యార్థులు, తల్లిదండ్రుల హర్షం..

హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నాలుగులక్షలమంది విద్యార్థులు కడుపునిండా అన్నం…

తెలంగాణ ఏం సాధించింది?

By: కట్టా శేఖర్‌రెడ్డి ఆంధ్రా మీడియా రాతలు పైకి ఒక రకంగా కనిపిస్తాయి. అసలు లక్ష్యాలు వేరే ఉంటాయి. వాళ్లు మనుషులు, పత్రికలే ఇక్కడ… వాళ్ల ఆలోచనలు,…

విభజనంటే ఇదేనా?

By: కట్టా శేఖర్‌రెడ్డి నిజమే. విభజన చట్టాన్ని సవరించాలి. సవరించాల్సింది ఆంధ్రకు ఎనిమిది సీట్లు పెంచడం కోసమో, నాలుగు వందల ఎకరాలు కలుపడంకోసమో కాదు. రెండు రాష్ట్రాల…

హైదరాబాద్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు! – సీఎం కేసీఆర్

హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో ముఖ్య స్థానంలో నిలబెడతామని, ఒకప్పుడు ఢిల్లీ కన్నా పెద్ద నగరమైన హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో తన ప్రాభవాన్ని కోల్పోయిందని ముఖ్యమంత్రి కే…

సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యంతో అన్నం!

దశాబ్దాలుగా దొడ్డుబియ్యం, ముక్కిపోయిన బియ్యంతో రుచీపచీలేని అన్నం తిన్న విద్యార్థులకు ఇకపై తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేసే మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం…