mt_logo

భగీరథ ప్రయత్నంలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్..

దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయలేని సాహసాన్ని చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భగీరథ ప్రయత్నంతో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టారని, ఈ పథకం…

వికారాబాద్ కు ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రి..

ఎర్రగడ్డలో ఉన్న ఛాతి ఆస్పత్రి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ టీబీ హాస్పిటల్ కు మారుస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రగడ్డలో స్థలాభావం, పొల్యూషన్ కారణంగా…

పార్లమెంటరీ కార్యదర్శులకు సహాయమంత్రి హోదా..

పార్లమెంటరీ కార్యదర్శులకు సహాయమంత్రి స్థాయి హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది.  జిల్లాల పర్యటన సందర్భంగా మంత్రుల స్థాయి భద్రత, సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర…

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం – కడియం శ్రీహరి

వరంగల్ జిల్లాలో మీడియాతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ అనుకోని సమయంలో అనుకోని విధంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే డిప్యూటీ సీఎం అయ్యానని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం…

దిగ్విజయుని అకాలజ్ఞత..

By: కట్టా శేఖర్‌రెడ్డి మహబూబ్‌నగర్ ప్రాజెక్టులను వ్యతిరేకించే పార్టీలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కొల్లగొట్టాలన్న ద్రోహబుద్ధిని ఎండగట్టని పార్టీలు తెలంగాణలో ఎలా రాజకీయాలు చేస్తాయి? బీజేపీది కర్ణుడి పరిస్థితి.…

ఉద్యాన ప్రదర్శన – 2015ను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో ఉద్యాన ప్రదర్శన – 2015ను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యాన పంటలు అభివృద్ధి…

ప్రభుత్వ పథకాల అమలుపై గవర్నర్ ప్రశంస..

అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేస్తుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో…

తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నది నేనేనని చెప్తావా?

తెలంగాణకు రోజుకో అన్యాయం చేస్తూ కేంద్రానికి తప్పుడు లేఖలు రాస్తున్నారని, ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో పర్యటిస్తారని మంత్రి హరీష్ రావు ఏపీ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం…

గచ్చిబౌలిలో టీ హబ్ కు శంకుస్థాపన..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ఐటీ ఇంక్యుబేటర్ ఏర్పాటు పనులకు శుక్రవారం గచ్చిబౌలిలోని ఐఐఐటీ క్యాంపస్ ఆవరణలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ…

స్వైన్ ఫ్లూపై రాష్ట్రం చేపట్టిన చర్యలపై కేంద్రబృందం సంతృప్తి..

స్వైన్ ఫ్లూ వ్యాధిని అరికట్టేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. వచ్చే ఐదేళ్లకు సరిపడా మందులు…