నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ లో మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయను ఈరోజు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని సదాశివనగర్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.…
హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరిగిన సీఐఐ సదస్సుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతం పెట్టుబడులకు…
శాసనసభలో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి…
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ను మంత్రి చదివి వినిపించారు. సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి…
శాసనసభలో ఈరోజు ఉదయం చేసిన పరస్పర విమర్శలను ఉపసంహరించుకుంటున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, మంత్రి కేటీఆర్ లు తెలిపారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే…
బేషజాలు పక్కనపెట్టి క్షమాపణ చెప్పలని, క్షమాపణ చెప్పేందుకు కూడా రాద్ధాంతమా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. శాసనసభలో ఈరోజు ఉదయం కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ టీఆర్ఎస్…
ఈరోజు శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అధికార పార్టీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు…
తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన శాసనమండలి సమావేశాల్లో మంత్రి పోచారం…
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు(జలహారం) పై ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష…