mt_logo

ఉద్యమకారులను గెలిపించండి- సీఎం కేసీఆర్

తెలంగాణ భవన్ లో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం…

బీజేపీ ముసుగులో శిఖండి చంద్రబాబు!

అడుగడుగునా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అడ్డు తగులుతున్న చంద్రబాబును కలుపుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలని, బీజేపీ ముసుగులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు…

5480 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు లైన్ క్లియర్..

రాష్ట్రంలో కొత్త పవర్ ప్రాజెక్టులకు రూ. 15 వేల కోట్ల రుణం మంజూరయ్యింది. ఖమ్మం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, నల్గొండ జిల్లా దామరచర్లలో…

క్లీన్ హైదరాబాద్ కు ప్రతిజ్ఞ చేద్దాం- సీఎం కేసీఆర్

ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ పరిధిలోని మమతానగర్, వెంకటరమణ నగర్ కాలనీలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం…

ఇచ్చింది సోనియాగాంధీ.. మరి తెచ్చింది ఎవరో చెప్పాలి?

కాంగ్రెస్ అంటున్నట్లుగానే తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ వల్లే ఏర్పడింది.. ఇందులో ఎలాంటి సందేహం, అనుమానం లేదు. తెలంగాణ చరిత్ర ఎవరు రాసినా రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ పాత్రను…

మే తర్వాత కరెంట్ కోతలు ఉండవ్ – కేసీఆర్

శాసనమండలిలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మే నెల తర్వాత కరెంట్ కోతలుండవని, ఒకవేళ ఉన్నా అతి స్వల్పంగానే ఉంటాయని, అది కూడా సరఫరాలో తలెత్తే సమస్యల…

కేంద్రం నిధులిచ్చినా వాడుకోకుంటే అసమర్ధ రాష్ట్రం కింద జమకడ్తారు..

బడ్జెట్ పై చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఈరోజు శాసనమండలి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేంద్రం ప్లానింగ్ కమిషన్ ను రద్దుచేసి…

స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాలు భారీగా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం..

స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఏప్రిల్ నెల నుండే ఈ వేతనాలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు,…

బీజేపీకి ఓటు వేస్తే శిఖండి చంద్రబాబుకు ఓటేసినట్లే- కేటీఆర్

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ గెలుపుకోసం ప్రచారం చేసేందుకు మంత్రి కేటీఆర్ గురువారం రాత్రి రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో జరిగిన సమావేశాల్లో పాల్గొని…

పూడిక మట్టి తవ్వి తట్ట మోసిన ముఖ్యమంత్రి కేసీఆర్..

దశాబ్దాలుగా నిర్లక్ష్యంతో పూడుకుపోయిన 46 వేలకుపైగా చెరువులను మళ్ళీ యధాస్థితికి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సమైక్య పాలకుల వివక్షతతో గత వైభవాన్ని కోల్పోయిన…