mt_logo

గవర్నర్ ను కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు..

గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో టీఆర్ఎస్ ఎంపీలు గురువారం ఉదయం కలిసి హైకోర్టును త్వరగా విభజించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ను కలిసిన…

వేయి ఎకరాల్లో యాదాద్రి అభివృద్ధి పనులు..

యాదాద్రి అభివృద్ధి పనులను వారం పది రోజుల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో సుమారు ఐదు గంటలపాటు యాదగిరి…

టీఎస్ వీవీపీలో 297 పోస్టులకు ఆమోదం తెలిపిన సీఎం..

రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ లో పనిచేస్తున్న 297 మంది ఔట్ సోర్సింగ్ పోస్టులకు సీఎం కే చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో…

అంగరంగ వైభవంగా ప్రారంభమైన తెలంగాణ మహాపుష్కరాలు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. 144 ఏళ్లకొకసారి వచ్చే మహాపుష్కరాలు కావడంతో తెలంగాణ ప్రజలంతా గోదావరి ఒడ్డుకు చేరారు. తొలిరోజే…

పాలమూరు, డిండి రెండూ పాత పథకాలే!

పాలమూరు, డిండి పథకాలు పాతవేనని, ఏపీ సీఎం చంద్రబాబు కొత్తవని చెప్తున్నవన్నీ అబద్ధాలేనని పాలమూరు అఖిలపక్ష నేతలు సోమవారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్…

పాలమూరుపై స్పీడ్ పెంచిన సర్కార్..

పాలమూరు పథకాన్ని అడ్డుకోవడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకు సాగిపోవాలని తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్రం వచ్చాక ఎవరడ్డొచ్చినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి…

జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సీరియస్!

గ్రేటర్ హైదరాబాద్ ఔట్ సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడుతుంది. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని సీఎం…

నిమ్స్ లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

నిమ్స్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వివిధ స్థాయిలకు చెందిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మొదటి విడతలో భాగంగా డాక్టర్ల ఖాళీలను కాంట్రాక్టు…

అడవి, నీరు, మనిషి..

By: కట్టా శేఖర్‌రెడ్డి విదర్భ కరువు కాటకాలతో విలవిలలాడుతున్నది. అదే విదర్భ ప్రాంతంలోని గడ్చిరోలి జిల్లా అపారమైన వర్షాలతో అలరారుతున్నది. ఇటు ప్రాణహితను, అటు ఇంద్రావతి నదులను…

పాలమూరు పథకంతో నగరంలో 24 గంటలు మంచినీరు..

ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన వేలాదిమంది కాంగ్రెస్,…