mt_logo

పసుపు బోర్డు సాధించే సత్తా కేవలం ఎంపీ కవితకే- నిజామాబాద్ రైతులు

పసుపు బోర్డు ఏర్పాటుపై బీజేపీ రోజుకో మాట మారుస్తూ భారతీయ ఝూఠా పార్టీ అనే పేరును సార్ధకం చేసుకుంది. గత ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ నిజామాబాద్…

ఇంటింటికీ టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రచారం..

లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 16 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపుకోసం టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం ఇంటింటి ప్రచారం నిర్వహించింది. నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో…

రాబోయే 48 గంటలు అప్రమత్తంగా ఉండండి- కేటీఆర్

లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఇన్నిరోజులూ అవిశ్రాంతంగా కష్టపడ్డ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాబోయే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

నల్లగొండ ప్రజలు మహామహులను మట్టికరిపించారు..

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా ప్రజలు చైతన్యం ప్రదర్శించి కాంగ్రెస్ మహామహులను మట్టికరిపించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్లగొండలో ఎంపీ అభ్యర్థి…

బాబు బాధితుడా! వంచకుడా!

By: కట్టా శేఖర్ రెడ్డి.. ఓట్ల సమయం సమీపించే కొద్దీ చంద్రబాబునాయుడు విపరీత పోకడలు పోతున్నారు. ఐదేండ్లు అధికారంలో సర్వభోగాలూ అనుభవించిన చంద్రబాబు ఇప్పుడు తీరా ఎన్నికల…

గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు..

ఫొటో ఓటర్ స్లిప్‌లను గుర్తింపుకార్డులుగా పరిగణించడం లేదని, ఈసీఐ ఆదేశాల మేరకు ఎపిక్ (ఓటరు గుర్తింపు) కార్డు లేదా మరో 11 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి…

త్వరలోనే జీవో 111 ఎత్తేస్త- సీఎం కేసీఆర్

ఏప్రిల్ 11న జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రజలంతా ఏకపక్షంగా ఓట్లేసి టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు విజ్ఞప్తి…

అన్నీ తానై నడిపించిన కేటీఆర్..

లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మల్కాజిగిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన రోడ్ షోలకు ప్రజలనుండి భారీ…

కాంగ్రెస్, బీజేపీల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పథకాలే!!

ఎల్బీ నగర్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ లో మన హైదరాబాద్.. మనందరి హైదరాబాద్ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి…

దేశంలో తొలిసారి కంక్లూజివ్ టైటిల్ చట్టం!!

కొందరు కబ్జాదారులు, స్వార్ధపరుల కారణంగా రైతులు భూమిని కోల్పోతున్న విషయం తెలిసిందే. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా తీసుకుని కొందరు రైతుల భూములను కబ్జా చేస్తున్నారు. ఎంతోమంది రైతులు…