mt_logo

వైదొలిగే చాన్సే లేదు..

-రాయితీల కోసం కార్పొరేట్ తరహా బ్లాక్‌మెయిలింగ్ -ఏపీ ప్రాజెక్టులు చేపట్టే యోచనలో ఎల్‌అండ్‌టీ సంస్థ -మొదటి నుంచి తెలంగాణ సర్కారుతో అంటిముట్టనట్లు వ్యవహారం -అలైన్‌మెంట్ మారితే ఎల్‌అండ్‌టీకి…

మెట్రో ముసుగులోతెలంగాణపై కుట్ర

-ఎల్‌అండ్‌టీ లేఖ లీకువీరులెవ్వరు? – పాత్రధారులనేకం.. పావుగా ఎల్‌అండ్‌టీ ఎల్‌అండ్‌టీకి ఏపీ రాజధాని నిర్మాణం ఆఫర్ -సంస్థ యాజమాన్యంతో బాబుకు బంధం -మెట్రో వదులుకోవాలని సంస్థకు ఎరలు…

పారిశ్రామికాభివృద్ధికి మరో అడుగు

– రేపు సీఎం చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పరిశ్రమలకు అంకురార్పణ – పీ అండ్ జీ కంపెనీ ప్రారంభోత్సవం.. పోలెపల్లి సెజ్‌ను పరిశీలించనున్న కేసీఆర్ తెలంగాణలో పారిశ్రామిక…

ఏరోనాటికల్ వార్షిక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్

ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం హెచ్ఐసీసీలో ప్రారంభమైన రెండురోజుల సదస్సులో కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి అశోక్ గజపతి రాజు, ఐటీ…

బతుకమ్మ పండుగ దినాల్లో మహిళా ఉద్యోగులకు పనివేళల్లో మార్పు

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ పది జిల్లాలకు కలిపి పదికోట్ల రూపాయలను…

నూటికి నూరుశాతం రుణమాఫీ అమలు చేస్తాం – కేసీఆర్

రైతులకు లక్షలోపు పంట రుణమాఫీపై సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. రుణమాఫీ మొత్తాలను విడతల వారీగా బ్యాంకులకు చెల్లిస్తామని, మాఫీకి సంబంధించి విధివిధానాల ఖరారుకు ఉపసంఘం కూడా…

త్వరలో కేసీఆర్ మార్క్ పాలన

-పింఛన్లు, ఇండ్ల పథకం దసరా నుంచే.. – 24గంటలు సరిపోవన్నంత పని ఉంది – ఉప ఎన్నిక విజయంతో బాధ్యత పెరిగింది – మెదక్ ఫలితాలు ప్రతిపక్షాలకు…

‘కొత్త’కు పట్టంగట్టిన మెదక్ టీఆర్‌ఎస్

-3.61 లక్షల భారీ మెజార్టీతో విజయం – రెండోస్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి – మూడోస్థానంలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి – ప్రతి రౌండులోనూ టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం…

రైతులకు ఎర్రజొన్న బకాయిలను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని దేగాం గ్రామంలో ఆర్మూర్ మండలానికి చెందిన ఎర్రజొన్న రైతుల బకాయిల పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.…

ఈరోజు ఢిల్లీలో జరగనున్న మెట్రోపొలిస్ సమావేశం

అంతర్జాతీయ మేయర్ల సదస్సు అక్టోబర్ 7 నుండి 9 వ తేదీవరకు హైదరాబాద్ లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. సదస్సు సన్నాహకాల్లో భాగంగా ఢిల్లీలోని ఇండియా హాబిటేట్…