mt_logo

వెయ్యి మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టాటా కంపెనీ గ్రీన్ సిగ్నల్..

టాటా పవర్ సంస్థ సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్ధానా, మరికొందరు ప్రతినిధుల బృందం శుక్రవారం సీఎం కేసీఆర్ తో సమావేశమై రాష్ట్రంలో టాటా గ్రూపు…

గుట్టగుడికి స్వర్ణగోపురం

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్రంలోనే ప్రత్యేక కేంద్ర బిందువుగా…

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో యాదగిరి గుట్టకు చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎం ఆలయ సింహద్వారం దగ్గరికి చేరుకోగానే…

చరిత్రలో ఎవరూ ఇంత కరెంట్ ఇవ్వలేదు – హరీష్ రావు

తెలంగాణలో ఉత్పత్తి కేంద్రాలు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నామని, చరిత్రలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వాలు ఇవ్వనంత ఎక్కువ కరెంట్ తెలంగాణలో సరఫరా చేస్తున్నామని…

డిసెంబర్ నుండి ప్రారంభం కానున్న చెరువుల పునరుద్ధరణ..

చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఈ సంవత్సరం డిసెంబర్ నుండి ప్రారంభం అవుతుందని, గ్రామ సభల ద్వారా చెరువులను గుర్తిస్తామని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు తెలిపారు.…

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు – కేటీఆర్

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యుత్ సమస్యలతో ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు భూమిపూజ చేసిన…

ఎంత తెచ్చినా చాలట్లే

-గతం కంటే గణనీయంగా పెరిగిన విద్యుత్ వినియోగం -వర్షాభావం, హుదూద్ ప్రభావంతో మరింత పెరిగిన కష్టాలు -పంటలు కాపాడేందుకు సర్కారు ప్రత్యేక కృషి.. -20 మి.యూ. అదనంగా…

టీఎస్ ఆర్టీసీపై సీఎం వరాల జల్లు

-తక్షణం 500 బస్సులకు రూ.150 కోట్లు -అద్దె బస్సులపై వ్యాట్ తగ్గింపునకు సానుకూలత -హైదరాబాద్‌కు మరో ఈడీ, ఇద్దరు ఆర్‌ఎంలు -బస్సుల రంగు, లోగోల మార్పునకు ఆదేశం…

కార్టూనిస్ట్ పామర్తి శంకర్ ను అభినందించిన సీఎం కేసీఆర్

పోర్చుగల్ కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ప్రపంచస్థాయిలో ప్రతి ఏటా ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ఇచ్చే గ్రాండ్ ప్రిక్స్ అవార్డు ఈ సంవత్సరం…

ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నాం – హరీష్ రావు

ప్రజలను, రైతులను ప్రతిపక్షాలు మభ్య పెడుతున్నాయని, ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నామని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రైతులకు సరిపడా…