రాష్ట్ర విభజనలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీఐఐసీ తెలంగాణలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక వాడల్లో ప్లాట్లను విక్రయించగా రూ.13 వేల కోట్లకు…
సీమాంధ్ర దోపిడీ మూకలు ఇంకా తెలంగాణను పట్టుకునే వేళ్ళాడుతున్నారు. ఇన్నాళ్ళూ తెలంగాణను దోపిడీ చేసింది చాలక ఆఖరి నిమిషం వరకూ ఎంత దోచుకోగలిగితే అంత అని పార్టీలకతీతంగా…
రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న కుట్రలకు అంతులేకుండా పోతుంది. ఇప్పుడు తాజాగా బల్దియాలోని ఇద్దరు సీమాంధ్ర డాక్టర్లు ప్రభుత్వానికి తెలంగాణలో జన్మించినట్లు నకిలీ బర్త్…
రాష్ట్ర విభజన చివరిదశకు చేరుకున్నా, సీమాంధ్ర ఉద్యోగులు స్థానికత విషయంలో చేస్తున్న కుట్రలపై ఆందోళన చెందిన తెలంగాణ ఉద్యోగులు టీఆర్ఎస్ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు…
రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్ర ఉద్యోగులను ఇంకా ఇక్కడే కొనసాగించడానికి కుట్రలు సాగడం ఆందోళన కలిగిస్తున్నది. మూడు తరాలుగా ఇక్కడే అక్రమంగా ఉద్యోగాలు చేసింది చాలక, విభజన…
మంగళవారం నాంపల్లిలోని తెలంగాణ ఉద్యోగభవన్ లో తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్ రెడ్డి ని తెలంగాణ పంచాయితీరాజ్ నాలుగోతరగతి ఉద్యోగులు సన్మానించారు.…
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు అప్లై చేసుకున్న కొంతమంది పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఏర్పాటుచేసుకోమని కొందరు సీమాంధ్ర అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ప్రధానమంత్రి…
రాష్ట్ర విభజన జరిగినా, ఎన్నికల కోడ్ అమల్లోఉన్నా సీమాంధ్ర ఆగడాలకు హద్దేలేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ)లో ఇప్పటికే 85శాతం మంది సీమాంధ్ర ఉద్యోగులే…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రం విడిపోయాకకూడా అధికారుల బుద్ధి మాత్రం మారట్లేదు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి దుమ్ముకొట్టిన భవనాలు, సీమాంధ్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న భవనాలతోపాటు అన్ని హంగులతో…
హైదరాబాద్ లో పదేళ్ళ రాజధాని కోసం అవకాశమిచ్చిన నేపధ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి సొంత రాజధానిని నిర్మించే విషయంలో స్థల సేకరణ, ఆర్ధిక వనరుల సమీకరణ పై ప్రతిపాదనలను…