mt_logo

ఏపీ భవన్ ఖాళీ చేయండి: బాబుకు నోటీస్

తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హస్తినలో నిరాహారదీక్షకు దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. దీక్ష చేసేందుకు అనుమతి లేదని, వెంటనే ఏపీభవన్…

కిరణ్ తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు: మాజీ డీజీపీ దినేశ్

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఏర్పాటుపై జూలై 30 న స్పష్టమైన…

విజయనగరంలో సిక్కు గురుద్వారాపై దాడి

సీమాంధ్రలో ఆందోళనలు వెర్రితలలు వేస్తున్నాయి. ఇవ్వాళ విజయనగరం టౌనులో ఉన్న ఒక గురుద్వారా మీద ఆందోళనకారులు దాడిచేసారు. సమైక్య ఆందోళనకారులు గురుద్వారా అద్ద్దాలు మొత్తం పగులగొట్టిండ్రు. ఈ గురుద్వారాలో ఉన్న…

లూటీలు కూడా సమైక్య ఉద్యమమేనా?

ఫొటో: విజయనగరంలో ఒక వైన్ షాపును లూటీ చేస్తున్న సమైక్య ఉద్యమకారులు  — గత రెండు రోజులుగా విజయనగరంలో జరుగుతున్న సంఘటనలు గమనిస్తే “సమైక్య ఉద్యమం” ముసుగులో అరాచక…

విజయనగరంలో చెలరేగిన అల్లరి మూకలు: కర్ఫ్యూ విధింపు

సీమాంధ్రలో అల్లరిమూకలు “సమైక్య ఉద్యమం” ముసుగులో రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్తులే కాకుండా తమ రాజకీయ ప్రత్యర్ధుల ప్రైవేటు ఆస్తులు కూడా యధేచ్చగా దహనం చేస్తున్నారు. షాపులను లూటీలు…

గడువు ఆరు వారాలే! సీమాంధ్రులూ హుషార్!!

ఫొటో: నర్సీపట్నంలో ఒక ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టిన సమైక్యవాదులు. క్యాబినెట్ నోట్ అమోదించినందుకు నిరసనగా సీమాంధ్రలో రెండో రోజు కూడా బంద్ కొనసాగుతోంది  —  By: పెద్దాడ నవీన్ (రాజమండ్రి)…

సీమాంధ్ర ఆందోళనలకు ఈనాడు పత్రిక ఇచ్చే మధ్ధతు

సీమాంధ ఆందోళనలకు సీమాంధ్ర మీడియా ఇచ్చే వెన్నుదన్ను అంతా ఇంతాకాదు. గత రెండు నెలలుగా అక్కడ జరుగుతున్న అరాచకత్వానికి సీమాంధ్ర మీడియానే కర్త, క్రియ, కర్మ. నిన్న…

సమైక్యత ఒక మానసిక రోగం

పాపం అభంశుభం తెలవని ఆ పిల్లలు కాదు మానసిక వికలాంగులు. వారిని సమైక్యాంధ్ర దీక్షలో కూర్చోబెట్టిన మీరే అతిపెద్ద మానసిక వికలాంగులు.

మరో సమైక్య ఆగడం

సమైక్యవాదుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. రాయలసీమవాసుల దౌర్జన్యాలకు అంతులేకుండాపోతోంది. గద్వాలకు చెందిన బీటెక్ విద్యార్ధి రవీందర్ రెడ్డి వ్యక్తిగత పనిపై మహబూబ్ నగర్ వెళ్ళాడు. తిరిగి గద్వాలకు వచ్చేందుకు…

తెలంగాణ వ్యతిరేకులని ద్రోహులనే అంటం: కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేవారు, విభజనను వ్యతిరేకిస్తున్నవారు ఖచ్చితంగా తెలంగాణ ద్రోహులేనని టీ ఆర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు తేల్చిచెప్పారు. ఇదే మాటను ఒక్కసారి కాదు…