mt_logo

ప్రతి పేదవాడికీ ఆరోగ్యం – కేటీఆర్

మూడురోజులపాటు జరగనున్న ఇండో గ్లోబల్ హెల్త్ కేర్ సదస్సును శుక్రవారం హోటల్ తాజ్ కృష్ణాలో ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. వాస్తవానికి సీఎం కేసీఆర్…

పీపీఏ రద్దుపై ఆంధ్రా సర్కార్ వైఖరి ఎండగట్టాలి – కేసీఆర్

పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని తిప్పికొట్టాలని, తెలంగాణ వాటా రాబట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్…

తెలంగాణలోనే అందరికి న్యాయం

తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కల సాకారమైంది. అనన్య త్యాగాల పునాదులమీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయినా.. కొందరికి అంతులేని అనుమానాలు, ధర్మసందేహాలు.. వీటన్నింటికీ సమాధానాలన్నట్లుగా ప్రొఫెసర్…

వచ్చే పదిహేనేళ్ళలో నగరం మూడింతలు విస్తరిస్తుంది – కేటీఆర్

హైదరాబాద్ నగరం భౌగోళికంగా అందరికీ అనుకూలమైన ప్రాంతమని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.…

తెలంగాణ రైతులను ముంచడానికే చంద్రబాబు కుట్రలు – హరీష్ రావు

తెలంగాణ, ఆంద్ర ఒక్కటేనని, తెలుగు ప్రజలందరినీ మళ్ళీ కలుపుతానని, సమన్యాయం అని ప్రగల్భాలు పలికిన ఆంధ్రాబాబు చంద్రబాబు ఇప్పుడు పర్చేజ్ అగ్రిమెంట్ ను రద్దు చేస్తూ తెలంగాణ…

ఇండోగ్లోబల్ హెల్త్ కేర్ సదస్సు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

శుక్రవారం జరగనున్న అంతర్జాతీయ ఆరోగ్య పరిరక్షణ సదస్సును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారు. హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ లో మూడురోజులపాటు జరిగే ప్రదర్శనలో ప్రపంచ…

టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్

గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన నివాసంలో టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధులు…

విద్యుత్ విషయంలో బరి తెగించిన ఆంధ్రా సర్కార్!!

ఆరు దశాబ్దాలుగా తెలంగాణ బొగ్గుతో ఆంధ్రా ప్రాంతపు అవసరాలు తీర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏను రద్దు చేయాల్సిందిగా ఈఆర్సీకి లేఖ రాసి తన వికృత వైఖరిని మరోసారి…

హార్డ్ వేర్ హబ్ గా హైదరాబాద్ – కేటీఆర్

ఇండియా గాడ్జెట్ ఎక్స్ పో – 2014ను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సాఫ్ట్ వేర్…

సీమాంధ్ర రిటైర్డ్ అధికారులకు సింగరేణిలో మళ్ళీ పోస్టులు!!

తెలంగాణకు తలమానికమైన సింగరేణిలో సీమాంధ్ర రిటైర్డ్ అధికారులు తిష్ట వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు సింగరేణిలో రిటైర్డ్ అయిన సీమాంధ్ర అధికారులకు లక్షల రూపాయల భారీ…