రైతు బంధు, దళిత బంధు బందు చేయాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాసిన రేవంత్ కాంగ్రెస్ క్రూర ప్రవృత్తికి నిదర్శనమని, బీఆర్ఎస్ సీనియర్ దాసోజు శ్రవణ్ ట్విట్టర్లో…
రైతుబంధు పంపిణీ చేయొద్దని ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే లేఖ రాయడంపై ఒక ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. …
సంగారెడ్డి జిల్లా, సదాశివపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. తదనంతరం మన బిన్ ఫౌండేషన్ నేత ముఖీమ్ తన మద్దతు దారులతో…
కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం ఖాయం బీజేపీ,కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు –…
నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆమెకు…
వికారాబాద్ జిల్లా, కొడంగల్: కర్ణాటక రాష్ట్రంలో 6 గ్యారెంటీ పథకాల హామీతో, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు నెల తిరక్క ముందే……
కాంగ్రెస్, బీజేపీ చేతులలో తెలంగాణ పెడితే అభివృద్ధి కుంటుపడుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బొమ్మకల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 2009 గా నన్ను…
కాంగ్రెస్ను నమ్మి తెలంగాణ ప్రజలు ఓటు వేయొద్దని కల్యాణ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి అక్కడి రైతుల బాధ కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. కర్ణాటకలోని రాయిచూర్కు…
నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్లో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల…