నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం కరీంనగర్ జిల్లా మంథనిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా…
-విద్యార్థులకు తాజాగా ధ్రువీకరణ పత్రాలు -తెలంగాణ రాష్ట్రం పేరిట ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు -కొత్తగా ఫ్యామిలీ ఫుడ్ సెక్యూరిటీ కార్డులు -తెలంగాణ పౌరులకు ప్రత్యేక గుర్తింపు…
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఎల్బీ స్టేడియం వచ్చిన ఐటీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులకు చీమూ, నెత్తురు…
ఈనెల 11న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతున్న ఈ ప్లీనరీలో 30 వేలమంది ప్రతినిధులు పాల్గొంటారని, ప్లీనరీ…
-రెండురోజుల్లో 29 మిలియన్ యూనిట్ల కొనుగోలులోటుపూడ్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం -యూనిట్ ధర ఎంతైనా పంటలు కాపాడటమే లక్ష్యం -సాగర్లో 30 మె.వా. ఉత్పత్తి ప్రారంభం -ఉత్పత్తి…
దేశ వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. మసీదులన్నీ ముస్లిం సోదరులతో నిండగా, ఈద్గాల వద్దకు చేరుకున్న ముస్లిం సోదరులు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.…
తెలంగాణలో ఆంధ్రా పెత్తనం కోరుకునే నాయకులే టీడీపీలో ఉంటారని, తెలంగాణ టీడీపీలో కొందరు కల్తీ నాయకులు ఉన్నారని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. అయితే టీడీపీలో కొందరు…
ఒక్కొక్క డివిజన్ లో జనాభా సంఖ్య వేర్వేరుగా ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్ లో డివిజన్ల పునర్విభజన చేపట్టాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ విభజన…