వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై అధికారులతో సచివాలయంలో ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్ గ్రిడ్ నిర్మాణం ఉండాలని మంత్రి…
ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు గతంలో ఇచ్చిన భూ కేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. షేక్…
బుధవారం మెట్రో పొలిస్ సదస్సులో జరిగిన రీడిఫైనింగ్ అర్బన్ ఎజెండా-బిగ్ డేటా- బిగ్ ఐడియాస్-బిగ్ చాలెంజెస్ అనే అంశంపై ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా…
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ కు చేరుకుని కొమురం భీం సమాధికి నివాళులర్పించారు. అనంతరం కొమురం భీం స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి ఆయన పేరు…