mt_logo

సీలేరు నుండి శ్రీశైలం దాకా ఏపీ ప్రభుత్వ కుట్రలు!

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలుసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వ, విద్యుత్ ఉత్పత్తి అంశంపై కొనసాగుతున్న…

విద్యుత్ ఉత్పత్తి కోసమే శ్రీశైలం ప్రాజెక్టు – కేటీఆర్

హైదరాబాద్ లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ లో పాలిస్టో కేంద్రాన్ని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది విద్యుత్…

107పై అప్పుడేమన్నారు?

తెలంగాణ రైతుకు కరెంటు తీగ బిగించి ఉసురు తీయాలని ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టే కనిపిస్తున్నది. రుణమాఫీతో సహా ఏ అంశంలోనూ తెలంగాణ ప్రగతి వేగాన్ని అందుకోలేక…

15 నుండి 23 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

శుక్రవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఏ విషయాన్ని లేవనెత్తిన సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు సిద్ధంగా…

ఈరోజు సాయంత్రం రాష్ట్ర కేబినెట్ సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈరోజు సాయంత్రం జరగనుంది. బడ్జెట్ సమావేశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు…

ఫాస్ట్ పథకానికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం..

ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ (ఫాస్ట్) పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి రూ. 271…

డెంగ్యూతో ఒక్కరుకూడా చనిపోలేదు – టీ రాజయ్య

రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్కరుకూడా డెంగ్యూతో చనిపోలేదని, ప్రతిపక్ష నేతలు డెంగ్యూపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా…

శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రసక్తే లేదు – హరీష్ రావు

ఏపీలో కరెంట్ కోసం శ్రీశైలం ప్రాజెక్టులో జలవిధ్యుత్ ఉత్పత్తి ఆపాలని కృష్ణా రివర్ బోర్డుకు బాబు ఎలా లేఖ రాస్తారని, హరిహరబ్రహ్మాదులు అడ్డొచ్చినా, చంద్రబాబు అరిచి గీ…

ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్..

ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి ఉద్యోగులకు రేపు హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే…

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో పాల్గొన్న సీఎం

హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్…