mt_logo

గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడే: మంత్రి కేటీఆర్ 

నాగోల్‌లోని దేవకి కన్వెన్షన్‌లో తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

దళిత బంధు లెక్క గిరిజన బంధు ఇస్తాం: పాలకుర్తి సభలో సీఎం కేసీఆర్

దళిత బంధు లెక్క గిరిజన బంధు ఇస్తాం అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పాలకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినప్పుడు పాలకుర్తి ఎట్లా…

హైదరాబాద్‌లో ఉన్న శాంతి భద్రతలు, అభివృద్ధి అద్భుతం: బెంగళూరు యువకుడు

నీలోఫర్ కేఫ్‌లో మంత్రి కే. తారక రామారావు సందడి చేసారు. అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉంటున్న ఆయన బంజారాహిల్స్ నీలోఫర్ కేఫ్‌లో…

వైఎస్ షర్మిళ డబ్బు కట్టలు గెలవాలా? మిషన్ భగీరథ మంచినీళ్ళు గెలవాలా?: సీఎం కేసీఆర్

వైఎస్ షర్మిళ .. సుదర్శన్ రెడ్డి పై పగపట్టిందంట.. వైఎస్ షర్మిళ డబ్బు కట్టలు పంపిస్తదట. వైఎస్ షర్మిళ డబ్బు కట్టలు గెలవాలా? మిషన్ భగీరథ మంచినీళ్ళు…

సీఎం కేసీఆర్ నేటి పర్యటన వివరాలు 

మంగళవారం మధ్యాహ్నం పాలకుర్తి నియోజకవర్గ పర్యటనలో భాగంగా నియోజకవర్గ కేంద్రం పాలకుర్తిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. అనంతరం నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా…

ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గులాబీ జెండా: మంత్రి కేటీఆర్ 

ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గులాబీ జెండా ఎగరబోతుందని, ప్రజలు ఇప్పటికే కేసీఆర్‌కు అండగా నిలవాలనే నిర్ణయానికి వచ్చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు…

బంగాళాఖాతంలో ధరణిని వేస్తవా? లేక రైతులను వేస్తవా? రేవంత్‌ని ప్రశ్నించిన సీఎం కేసీఆర్

ధరణిని వేస్తవా? బంగాళాఖాతంలో రైతులను వేస్తవా? అని రేవంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.  బూర్గంపాడు నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం మాట్లాడుతూ.. …

నేను అడిగే ప్రశ్నలకు కాంగ్రెస్ నాయకుల కాడ జవాబు లేదు: సీఎం కేసీఆర్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ గారి అశ్వారావుపేట  నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ సీఎం మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75…

బీజేపీకి బిగ్ షాక్

బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు, మాజీ కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు, ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకురాలు తుల ఉమ…

నాంపల్లి అగ్నిప్రమాదం పై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

హైదరాబాద్: నాంపల్లి బజార్ ఘాట్‌లో బారి అగ్ని ప్రమాదం సంభవించింది. 9 మంది మృతి చెందారు. గాయపడిన 8 మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కెమికల్ గోదాంలో…