అర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు బీఅర్ఎస్ మైనార్టీ విభాగం సమావేశంలో…
కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రిపై మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బట్టబయలైంది అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో…
రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి అని జోరుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు…
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న పట్టనట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్ లో…