mt_logo

20,000 women from minority communities to get sewing machines

The state government has decided to distribute 20,000 sewing machines to minority women and help them get self-employed. The State…

Gudem and Modikunta projects get clearance from centre

The Technical Advisory Committee of the Union water resource ministry accorded clearances to the Gudem and Modikunta lift irrigation projects…

చంద్రబాబు ఏజెంట్ రేవంత్ : రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ రైతుల పొట్ట కొట్టే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు చంద్రబాబు రేవంత్ ఇద్దరు ఒక్కటే –రాష్ట్ర శాసన సభాపతి పోచారం…

దళిత బంధు అమలు పై అపోహలు వద్దు – కొప్పుల ఈశ్వర్

పారదర్శకంగా దళిత బంధు అమలు -కొప్పుల ఈశ్వర్  దళిత బంధు అమలుపై జిల్లా కలెక్టర్లతో మంత్రి కొప్పుల ఈశ్వర్ వీడియో కాన్ఫరెన్స్ దశలవారీగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.…

సుఖేష్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన ఆరోపణలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటాం : మంత్రి కేటీఆర్

నేరస్తుడు, మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్‌ తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయని ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి…

బట్టేబాజ్ ఆల్ ఇండియా సంఘంకు జాతీయ అధ్యక్షుడు ఎంపీ అరవింద్ : ఎర్రోళ్ల శ్రీనివాస్

బట్టేబాజ్ ఆల్ ఇండియా సంఘం కు ఎంపీ అరవింద్ ను జాతీయ అధ్యక్షుడు చేస్తే బాగుంటుంది. ఎన్నికల ముందు పసుపు బోర్డు ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన…

అభివృద్ధిని చూసి ఓర్వ‌లేకే ఏపీ మంత్రి బొత్స ప్రేలాప‌న‌లు.. మండిప‌డ్డ తెలంగాణ స‌మాజం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విడిపోయాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించింది. తొలుత వ్య‌వ‌సాయ‌రంగంపైన దృష్టిపెట్టిన తెలంగాణ స‌ర్కారు.. ఆ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే…

KTR broke ground for new factories of Daifuku and Nicomac Taikisha in Chandanvelly

Industries Minister KT Rama Rao broke ground for new factories of Daifuku Intralogistics India Pvt. Ltd. and Nicomac Taikisha Clean…

జపాన్‌కు చెందిన రెండు కంపెనీలు తెలంగాణాలో 575 కోట్ల పెట్టుబడి – 1600 ఉద్యోగాలు

స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా కంపెనీలు హామీ  అత్యంత కీలకమైన పారిశ్రామిక వాడగా చందనవెల్లి రంగారెడ్డి జిల్లా చందన్ వల్లి లో Daifuku Intralogistics India’s డైఫుకు, Nicomac…

ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బిడ్డా –  ఏపీ మంత్రి బొత్స కి ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ వార్నింగ్

ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బిడ్డా.. అంటూ బొత్స సత్యనారాయణ పై మండి  పడ్డారు ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌. తెలంగాణ రాష్ట్రం పై బొత్స సత్యనారాయణ…