సేవ్ బీజేపీ.. నిజామాబాద్ కమలదళంలో అసంతృప్త జ్వాలలు..ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా నిరసన!
ఇప్పటికే లుకలుకలు.. అంతర్గత విభేదాలు.. గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న టీబీజేపీకి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రూపంలో కొత్త తలనొప్పి ఎదురైంది. పసుపు బోర్డు పేరుతో రైతులను రెచ్చగొట్టి…
