అన్నదాతలతో మోదీ సర్కారు ఆటలు.. సాగునీటిపై పన్నుకు కేంద్రం కుట్ర!
ధాన్యంతో గోదాములు నిండిపోయాయి. దేశంలో నాలుగేండ్లకు సరిపడా ధాన్యం ఉన్నది. రాష్ట్రాలనుంచి మేం ధాన్యాన్ని కొనం. రైతులు వరిసాగుకాకుండా వేరే పంటలు పండించేలా రాష్ట్రాలు సూచనలు జారీచేయాలి.…
