నీలోఫర్ కేఫ్లో మంత్రి కే. తారక రామారావు సందడి చేసారు. అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉంటున్న ఆయన బంజారాహిల్స్ నీలోఫర్ కేఫ్లో…
మంగళవారం మధ్యాహ్నం పాలకుర్తి నియోజకవర్గ పర్యటనలో భాగంగా నియోజకవర్గ కేంద్రం పాలకుర్తిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. అనంతరం నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా…
ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గులాబీ జెండా ఎగరబోతుందని, ప్రజలు ఇప్పటికే కేసీఆర్కు అండగా నిలవాలనే నిర్ణయానికి వచ్చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు…