mt_logo

తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ దాశరథి కృష్ణమాచార్య : సీఎం కేసీఆర్

తెలంగాణ మహోన్నత కవి, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషా పండితుడు దాశరథి కృష్ణమాచార్య 99 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వారి సేవలను స్మరించుకున్నారు.…

తెలంగాణ స‌మ‌గ్ర‌, స‌మీకృత‌, స‌మ‌తుల్య అభివృద్ధిని సాధించింది: మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : నీళ్లు, నిధులు, నియామ‌కాలు ల‌క్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. స‌మ‌గ్ర‌, స‌మీకృత‌, స‌మ‌తుల్య అభివృద్ధిని సాధించింద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్…

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీగా ఖ్యాతి గడించింది

టీఎన్జీవో సంఘం గౌరవాధ్యక్షులు దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి హరీష్ రావును…

అరవింద్ 24 గంటల సమయం ఇస్తున్నా.. ఆరోపణలు రుజువు చెయ్యి లేదంటే క్షమాపణ చెప్పు: ఎమ్మెల్సీ కవిత 

అరవింద్…. 24 గంటల సమయం ఇస్తున్న… నాపై చేసిన ఆరోపణలను రుజువు చెయ్..  లేదంటే పులాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి బీజేపీ ఎంపీ…

తెలంగాణ బీజేపీలో వాళ్ల‌కు ప్రాధాన్య‌మే లేద‌ట‌.. కొత్త అధ్య‌క్షుడి వ్యాఖ్య‌ల‌తో షాక్ తిన్న క‌మ‌లం నేత‌లు!

టీబీజేపీలో ఇప్ప‌టికే నాట‌కీయ ప‌రిణ‌మాలు చోటుచేసుకొన్నాయి. బండి సంజ‌య్‌ని అధ్య‌క్ష ప‌ద‌వినుంచి తొల‌గించి కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డికి ఆ పోస్టు క‌ట్ట‌బెట్టారు. ఈట‌ల రాజేంద‌ర్‌కు ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్…

తెలంగాణ స‌ర్కారు మాన‌వీయ‌ నిర్ణ‌యం.. వైద్య‌శాఖ‌లో మ‌న బిడ్డ‌ల‌కు కారుణ్య నియామ‌కం

-1266 పోస్టుల అప్‌గ్రేడేష‌న్‌..కొత్త‌గా 33 పోస్టుల మంజూరు వైద్యారోగ్య శాఖ‌లో ప‌నిచేస్తూ వివిధ కార‌ణాల‌తో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ స‌ర్కారు మాన‌వీయ నిర్ణ‌యం…

తెలంగాణ ఐటీ పాలసీ  భేష్ : తమిళనాడు ఐటీ శాఖ మంత్రి బృందం

తెలంగాణ ఐటీ శాఖ కార్యక్రమాలు, పాలసీలపైన అధ్యయనం చేసేందుకు వచ్చిన తమిళనాడు ఐటీ శాఖ మంత్రి బృందం సచివాలయంలో తమిళనాడు ఐటీ మంత్రి పలని వేలు త్యాగరాజన్ …

త్వరలో కామన్ మొబిలిటీ కార్డుని ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం

ఈ కార్డుతో ప్రజా రవాణా వ్యవస్థలో ఉన్న వివిధ సౌకర్యాలను వినియోగించుకునే వీలు  తొలుత హైదరాబాద్ నగరంలో ఈ కార్డును జారీ చేయనున్న ప్రభుత్వం  దీంతో నగరంలో…

మైనార్టీలకు శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: మైనార్టీల కోసం లక్ష రూపాయల స్కీం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. త్వరలో ఈ స్కీమ్ అమలవుతుందని తెలిపారు మంత్రి హరీశ్ రావు.జలవిహార్ లో మైనార్టీనేతల సమావేశంలో…

టీఎస్ బీపాస్‌తో తెలంగాణ‌లో నిర్మాణరంగం దూకుడు..రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల ప‌రుగులు!

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అత్యంత సౌక‌ర్య‌వంతంగా, సుల‌భంగా, పార‌ద‌ర్శ‌కంగా భ‌వ‌న నిర్మాణ, లేఅవుట్ల అనుమ‌తులు ఇచ్చేందుకు తెలంగాణ స‌ర్కారు తెలంగాణ స్టేట్ బిల్డింగ్ ప‌ర్మిష‌న్ అప్రూవ‌ల్ అండ్ సెల్ఫ్…