ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఖాయమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రగతిభవన్లో ప్రింట్ మీడియా రిపోర్టర్లతో భారత…
తెలంగాణలో కరువు పేరు చెబితేనే ఠక్కున గుర్తొచ్చే పేరు పాలమూరు. తలాపునే గోదారి ఉన్నా సమైక్య పాలకుల వివక్షతో కరువు సీమగా మారిపోయింది. నాటి పాలకుల కుట్రలతో…
రాష్ట్రంలో 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 % సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం…
సిద్దిపేట చిన్నకోడూరు మండలంలోని రామాంచలో నూతనంగా నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్…
అటవీ అమరవీరుల దినోత్సవం (సెప్టెంబర్ 11) సందర్భంగా సీఎం కేసీఆర్ తన సందేశాన్ని ఇచ్చారు. అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేము. అందుకే తెలంగాణ…
సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని భారత రాష్ట్ర సమితి ఘనంగా నిర్వహించబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ…
తెలంగాణలో ఎరువుల నిల్వలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా…
నగరంలోని జేఎన్ఎన్యుఆర్ఎం మరియు వాంబే ఇండ్ల మరమ్మతులకు రూ.. 100 కోట్ల రూపాయలు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేటాయించారు. గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం మరియు వాంబే పథకాల…
ఈనెల 16వ తారీఖున జరిగే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్షించారు. సమావేశంలో మంత్రి కే. తారక రామారావు…