మహిళా, యువశక్తితోనే నిజమైన గ్రామాభివృద్ధి సాధ్యమౌతుంది- కేటీఆర్
మహిళలు, యువశక్తితోనే నిజమైన గ్రామాభివృద్ధి సాధ్యమౌతుందని పంచాయితీరాజ్ శాఖామంత్రి కె.తారక రామారావు తెలిపారు. గ్రామజ్యోతిలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలోని రామన్నపల్లిలో మంత్రి కె.తారక రామారావు…