కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింతపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉంది అని అన్నారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి…
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న పట్టనట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్ లో…