mt_logo

ఒక పద్దు లేదు.. పద్ధతి లేదు.. బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్: కేసీఆర్

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం నాడు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం…

మేడిగడ్డ బరాజ్‌లో సమస్య ఎందుకు వచ్చింది? మేడిగడ్డ గురించి తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు

తెలంగాణ ఉన్నన్నాళ్లూ కాళేశ్వరం పాజెక్టు ఉంటుంది కాబట్టి దాని గురించి గిట్టని కొందరు వాగే వాగుడు పట్టించుకోకుండా వీలైనంత ఎక్కువ సమాచారం ప్రజల దగ్గర ఉండాలి. ముఖ్యంగా…

బడ్జెట్ సమావేశాలను కేవలం నాలుగు రోజులకు కుదించారు: హరీష్ రావు

బడ్జెట్ సమావేశాలను కేవలం నాలుగు రోజులకు కుదిస్తున్నారు.. ప్రతిపక్షంలో ఉన్నపుడు అసెంబ్లీ సమావేశాల పని దినాలు పెంచాలన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోంది అని కాంగ్రెస్ ప్రభుత్వంపై…

Handloom sector in crisis: 12 weavers died by suicide in 7 months in Telangana 

The Congress party’s misrule has led to a severe crisis in the handloom industry in Telangana. The suspension of work…

తెలంగాణ ధిక్కారస్వరం దాశరథి: కేసీఆర్

నేడు దాశరథి శతజయంతి సందర్భంగా వారందించిన స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ…

ఎవరెన్ని కుతంత్రాలు చేసినా కాళేశ్వరమే తెలంగాణ కల్పతరువు: కేటీఆర్

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయి.. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.…

కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు: బీఆర్ఎస్

మేడిగడ్డ బ్యారేజీ వద్ద పోటెత్తుతున్న వరద ప్రవాహానికి సంబంధించిన డ్రోన్ వీడియోని బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని…

రైతుభరోసా రూ. 12 వేల కోట్లు ఇవ్వాల్సుండగా రుణమాఫీ రూ. 6 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ కోసం విడుదల చేసింది 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే అని.. ఇది రుణాలున్న రైతుల్లో 30 శాతం.. డబ్బుల పరంగా…

Telangana 2nd best in poverty reduction, outperforms national average in many parameters: NITI Aayog

The claims made by top leaders of Congress, alleging that Telangana has been devastated over the past 10 years under…

ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు.. ప్రజలకు బాకీ పడ్డ ప్రభుత్వం: నిరంజన్ రెడ్డి

అబద్ధాలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. అవే అబద్ధాలతో పాలన సాగిస్తోందని.. ఇది భరోసా ఇచ్చిన ప్రభుత్వం కాదు.. ప్రజలకు బాకీ పడ్డ ప్రభుత్వమని మాజీ మంత్రి…