mt_logo

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ గెలవబోతుంది : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

సోమవారం రాజకీయ వ్యూహకర్త అయిన  ప్రశాంత్ కిషోర్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని తెలిపారు. తెలంగాణలో…

కరెంటు స్తంభాలను, తీగలను ముట్టుకోవద్దు:మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

రంగారెడ్డి : భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలందరూ…

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు చారిత్రక అవసరం: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును ఆమోదించాలి మహిళా బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి ఈ సమావేశాల్లో ప్రభుత్వం మహిళా బిల్లు తీసుకొస్తే మద్దతు…

We are forever indebted to CM KCR: Regularised Gurukul teachers

As many as 567 teachers working on a contract basis in Social Welfare Gurukul schools were regularised. Orders were issued…

Palamuru – Rangareddy Project is another milestone in Telangana’s victory: KTR

Elated at the details and photographs of the dry run of the Palamuru – Rangareddy lift irrigation project, the BRS…

దేవుడు ముందు అందరూ సమానులే అనే విధంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు: మంత్రి హరీష్ రావు

జనగామ జిల్లా వల్మిడిలో సీతారామచంద్ర స్వామి ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వల్మీడిలో…

విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులను తీర్చిదిద్దుతాం : మంత్రులు సబిత, తలసాని

విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులను తీర్చిదిద్దుతామని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్‌లో 2.22 కోట్ల రూపాయల వ్యయంతో…

తెలంగాణ‌లో సుజ‌ల దృశ్యం.. క‌రువు నేల‌పై జ‌ల‌స‌వ్వ‌డులు సృష్టించేందుకు పాల‌మూరు సిద్ధం

స‌మైక్య రాష్ట్రంలో సాగునీటికి అరిగోస‌ప‌డ్డ తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ విజ‌న్‌తో జ‌ల‌స‌వ్వ‌డులు వినిపిస్తున్నాయి. స్వ‌రాష్ట్రంలో మొద‌ట వ్య‌వ‌సాయంపై దృష్టిపెట్టిన సీఎం కేసీఆర్ సాగునీటి గోస తీర్చేందుకు ఓ…

దేశంలో అత్యధిక శాతం వ్యవసాయానికి కరెంటు వినియోగించుకుంటున్న రాష్ట్రం తెలంగాణ: మంత్రి సింగిరెడ్డి

వానాకాలం పంటల సాగుపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా తెలంగాణ రైతాంగానికి అంతరాయం లేకుండా…

టీ కాంగ్రెస్‌లో తుఫాన్‌: టికెట్ల కోసం హ‌స్త‌ విన్యాసం.. సొంత పార్టీ నాయ‌కుల‌పైనే వ్యంగ్య పోస్ట‌ర్లు!

తెలంగాణ‌లో బీఆర్ఎస్‌ను గ‌ద్దె దించి తామే అధికారంలోకి వ‌స్తామ‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నాయ‌కులే స‌మాధి క‌డుతున్నారు. రాష్ట్రంలో కొన ఊపిరితో…