mt_logo

Will go by our legal team’s directions: MLC Kavitha on ED notices

BRS senior leader and MLC K Kavitha has said she has received the notices from the Enforcement Directorate (ED) but…

అది ఈడీ నోటీసు కాదు… మోడీ నోటీసు : ఎమ్మెల్సీ కవిత

మా పార్టీ లీగల్ టీం సలహాలతో ముందుకెళ్తాం రాజకీయ కక్షతోనే నోటీసులు టీవీ సీరియల్‌లా  ఏడాది నుంచి సాగదీస్తున్నారు కేసీఆర్‌కి వస్తున్న ఆదరణకు బీజేపీ, కాంగ్రెస్ భయపడుతున్నాయి…

లక్ష మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్   

2017 నుంచి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న హెచ్ఎండిఏ  పర్యావరణ హితం కోసం హెచ్ఎండిఏ ప్రయత్నం  ఈసారి 40 కేంద్రాల్లో లక్ష విగ్రహాల పంపిణీ   హైదరాబాద్:…

ఈ నెల 21న హైదరాబాద్‌లో 13,300 డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి సర్వం సిద్ధం

హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 2వ విడత పంపిణీకి సంబంధించి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2వ విడతలో 13,300 ఇండ్ల పంపిణీకి సంబంధించి…

వైద్య‌విద్య‌కు కేరాఫ్‌గా తెలంగాణ‌.. సీఎం కేసీఆర్ విజ‌న్‌తో మ‌న‌ బిడ్డ‌ల‌కు వైద్య‌యోగం

స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల‌కు వైద్య విద్య  ఓ క‌లే. నిరుపేద‌, సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గతి విద్యార్థులకు అదొక బ్ర‌హ్మ‌ప‌దార్థం. ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ధ‌నికుల పిల్ల‌లు డ‌బ్బులు పెట్టి…

2014లో 2850 ఎంబీబీఎస్ సీట్లు.. నేడు 10 వేల సీట్లు: మంత్రి హరీశ్ రావు

ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మమత మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి…

How a statesman in CM KCR put an end to politicking around September 17

The issue of September 17 has been a contentious part in the history of Telangana. The general public, activists and…

వారు ఇక ఆర్టీసీ కార్మికులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు : మంత్రి హరీశ్ రావు

ఖమ్మం ప్రెస్ మీట్ లో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామని సంతోషం వ్యక్తం చేసారు.  నా ఆర్టీసీ …

సబ్ జూనియర్ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిని జ్వాల గుత్త మొయినాబాద్ టెన్నిస్ అకాడమీలో అండర్ 15,17 బాల, బాలికల 36వ యోనెక్స్ సన్ రైస్ సబ్ జూనియర్ జాతీయ స్థాయి…

కాంగ్రెస్ నేతలు కర్ణాటక రాష్ట్రంలో పథకాలు అమలు పరిచి తెలంగాణలో మాట్లాడాలి : మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం – మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి సమక్షంలో భారీగా బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్, బీజేపీ…